Palle raghunatha reddy takes on telangana cm kcr

Palle Raghunatha Reddy, AP IT Minister, KCR, Telangana CM, AP People, land pulling, peasants

palle raghunatha reddy takes on telangana cm kcr

ఆ నాలుగు ప్రాంతాల పరిధిలోనే రాజధాని..

Posted: 09/28/2014 05:11 PM IST
Palle raghunatha reddy takes on telangana cm kcr

ఆంధ్రప్రదేశ్  రాజధాని ఎక్కడ అన్న విషయంలో ఇంకా ఉత్కంఠకు తావివ్వ దలుచుకోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ నాలుగు ప్రాంతాల్లోనే రాధాధాని ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. విజయవాడ, గుంటూరు, మంగళగిరి, తెనాలి పరిధిలోనే రాష్ట్ర రాజధాని ఏర్పాటు చేస్తామని.. ఇదే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు అనువైన కేంద్రమని ఏపీ సమాచార, ఐటీశాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి చెప్పారు. ల్యాండ్ పూలింగ్ విధానం ద్వారా త్వరలోనే భూ సేకరణ చేపడతామని మంత్రి విజయవాడలో చెప్పారు. రాజధాని ఏర్పాటుకు భూములు ఇచ్చేందుకు రైతులు పూర్తిగా సహకరిస్తారన్న నమ్మకం ఉందన్నారు. రైతులకు మెరుగైన ప్రయోజనాలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తమ రాష్ట్ర ప్రజానీకాన్ని పాకిస్థానీయులు మాదిరిగా చూస్తున్నారని పల్లె ఆరోపించారు. తాము మమంతా మాత్రం కేసీఆర్ను సోదరభావంతోనే చూస్తున్నామని తెలిపారు. ఆంధ్రప్రజానీకంపై కేసీఆర్ అనుసరిస్తున్న వైఖరిపై మండిపడ్డారు. తెలంగాణ సీఎంగా గద్దెనెక్కిన కేసీఆర్కు చట్టాలు, న్యాయస్థానాలపై నమ్మకం లేదని విమర్శించారు. ట్యాంక్బండ్పై ఏర్పాటు చేసిన విగ్రహాలపై చేయేస్తే జనం హర్షించరని పల్లె రఘునాథరెడ్డి అన్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Palle Raghunatha Reddy  AP IT Minister  KCR  Telangana CM  AP People  land pulling  peasants  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more