హిమాచల్ ప్రదేశ్ శాసనసభలో అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రెండుసార్లు కొట్టుకున్నారు. దీంతో బీజేపీ సభ్యుడు బల్బీర్చౌదరీ చేతివేళ్లకు దెబ్బ తగిలింది. సభ ప్రా రంభం కాగానే ప్రతిపక్ష నేత విద్యాస్టోక్స్ లేచి నిలబడి కాంగ్రెస్ ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చకు పట్టుబట్టారు. ఆరోగ్యశాఖ మంత్రి రాజీవ్బిందాల్ అవకతవకలపై చర్చించాల్సిందేనని తేల్చిచెప్పారు. స్పీకర్ అనుమతించకపోగా ఆమె ప్రసంగానికి బీజేపీ సభ్యులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో కాంగ్రెస్ సభ్యులు పొడియంలోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. వాటికి అధికార పార్టీ సభ్యులు కూడా కౌంటర్ నినాదాలిచ్చారు. ఈ సమయంలో సభ్యుల్లో ఆవేశం కట్టలు తెచ్చుకొని కొట్లాటకు దారితీసింది. తొలుత బీజేపీ ఎమ్మెల్యే రణ్ధీర్శర్మ, కాంగ్రెస్ సభ్యుడు రాకేశ్కలియా, తర్వాత బల్బీర్చౌదరి (బీజేపీ), ముకేశ్అగ్నిహోవూతి(కాంక్షిగెస్) ముష్టిఘాతాలు కురిపించుకున్నారు.
(And get your daily news straight to your inbox)
Sep 20 | రాష్ట్రీయ జనతా దళ్ లాలు ప్రసాద్ పాట్నాలో గురువారం మీడియాతో మాట్లాడుతూ... భారత దేశానికి ప్రధానమంత్రి కావాలని తనకు కూడా ఉందని అన్నారు. దేశంలో ప్రధానమంత్రి రేసులో ఉన్న పద్నాలుగు, పదిహేను మందిలో తాను... Read more
Sep 20 | అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్ హౌజ్ లో గురువారం మియన్మార్ ప్రతిపక్షనేత ఆంగ్ సాన్ సూకీని కలుసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా మానవ హక్కుల పరిరక్షణకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు పోరాటం చేస్తున్న సూకీ... Read more
Sep 17 | తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులకు ఆయన వియ్యంకుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆదివారం విందు ఇచ్చారు. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న నారా బ్రహ్మణి ఈ నెల తొమ్మిదిన నగరానికి వచ్చారు.... Read more
Sep 17 | తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆదివారం సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ నేత పి.హరికృష్ణయాదవ్, గౌరవాధ్యక్షుడు ప్రొఫెసర్ కృష్ణమోహన్రెడ్డి, కన్వీనర్ కృష్ణయాదవ్ మాట్లాడుతూ.. వేర్పాటువాదులు, కేంద్ర,... Read more
Sep 17 | మూడు నెలల్లో తెలంగాణ తెస్తానని మోసపూరిత మాటలు చెప్పిన టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్రావు ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొండా సురేఖ, మాజీ... Read more