Elections of manipur

elections of Manipur, current, drinking water, all parties, mile tents, house ,

elections of Manipur

manipur.gif

Posted: 01/18/2012 10:36 AM IST
Elections of manipur

ఎన్నికలు వస్తున్నాయంటే చాలు.. ఎక్కడైనా సరే ప్రచార హోరు ఓటర్లను కలవరపెడుతుంది. లౌడ్‌స్పీకర్లు, పెద్ద ఎత్తున సభలు, సమావేశాలు, అభ్యర్థులు ఒకరినొకరు తిట్టిపోసుకోవడం, మధ్య మధ్యలో ఘర్షణలు.. ఇలా రకరకాలుగా సాధారణ ప్రజానీకానికి ఏదో రకంగా ఇబ్బంది కలిగించేవే ఉంటాయి. కానీ మణిపూర్‌లో మాత్రం ఎన్నికల ప్రచారం గతంలోకంటే భిన్నంగా సాగుతున్నది. అభ్యర్థులు ఎవరికి వారే చడీచప్పుడు లేకుండా ప్రచారం చేసుకుంటున్నారు. లౌడ్‌స్పీకర్ల ఊసే లేదు. కరెంట్, తాగునీరు, గత ప్రభుత్వ వైఫల్యాలతో పాటు స్థానిక సమస్యలను ప్రస్తావిస్తూ.. ఇంటింటికీ వెళ్లి ఓట్లను అడుగుతున్నారు. దీనికంతటికీ కారణం.. స్వతంత్ర మణిపూర్‌ను కోరుకుంటున్న మిలిటెంట్ల హెచ్చరికలే. స్వాతంవూత్యానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న పార్టీల అభ్యర్థుపూవరూ ప్రచారం చేయొద్దని మిలిటెంట్ల గ్రూపులన్నీ ఒక సంఘంగా ఏర్పడి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాయి. దీంతో అభ్యర్థులు బెంబేలేత్తిపోయి ఎవరి మానాన వారు ఆర్ఛాటం లేకుండానే తమ పని చేసుకుంటున్నారు.


If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Petra mercy in hyderabad
Errabelli dayakar rao  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Lalu prasad says he too wants to be pm

    Sep 20 | రాష్ట్రీయ జనతా దళ్ లాలు ప్రసాద్ పాట్నాలో గురువారం మీడియాతో మాట్లాడుతూ... భారత దేశానికి ప్రధానమంత్రి కావాలని తనకు కూడా ఉందని అన్నారు. దేశంలో ప్రధానమంత్రి రేసులో ఉన్న పద్నాలుగు, పదిహేను మందిలో తాను... Read more

  • Obama meets with aung san suu kyi

    Sep 20 | అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్ హౌజ్ లో గురువారం మియన్మార్ ప్రతిపక్షనేత ఆంగ్ సాన్ సూకీని  కలుసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా మానవ హక్కుల పరిరక్షణకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు పోరాటం చేస్తున్న సూకీ... Read more

  • Chandrababu meets balakrishna

    Sep 17 | తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులకు ఆయన వియ్యంకుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆదివారం విందు ఇచ్చారు. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న నారా బ్రహ్మణి ఈ నెల తొమ్మిదిన నగరానికి వచ్చారు.... Read more

  • Samaikhyandhra activists plan chalo hyderabad

    Sep 17 | తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆదివారం సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ నేత పి.హరికృష్ణయాదవ్, గౌరవాధ్యక్షుడు ప్రొఫెసర్ కృష్ణమోహన్‌రెడ్డి, కన్వీనర్ కృష్ణయాదవ్ మాట్లాడుతూ.. వేర్పాటువాదులు, కేంద్ర,... Read more

  • Konda surekha fire on kcr

    Sep 17 | మూడు నెలల్లో తెలంగాణ తెస్తానని మోసపూరిత మాటలు చెప్పిన టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొండా సురేఖ, మాజీ... Read more