తిరుమల తిరుపతి శ్రీవారం దర్శనం ఇక చాలా ఈజీగా కానుంది. ఇందుకోసం షిరిడీలోని సాయినాథుడ్ని దర్శంచేందుకు ప్రవేశపెట్టిన విధానాన్నే ఏడుకొండలవాడి దర్శనాన్ని కూడా ప్రవేశపెట్టేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం కమిటీ అమలుపర్చేందుకు సిద్దమైంది. దీంతో ఇక భక్తులకు కేవలం 2 నుంచి...
నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)పాకిస్థాన్ కు చెందినదేనంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీనిపై కేంద్ర మంత్రి హన్స్ రాజ్...
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత కుందూరు జానారెడ్డి అస్పత్రిలో చేరారు. ఆయన ఇవాళ అసెంబ్లీ లో అస్వస్థతకు గురకావడంతో ఆయనను అసుపత్రికి తరలించారు. అయన గత రెండు రోజులుగా ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నారని సమాచారం. దీంతో పాటు ఆయన జ్వరంతో...
అర్జున్ రెడ్డి.. ఈ చిత్రం విడుదలకు ముందు ప్రచారంలో భాగంగా వేసిన పోస్టుర్లు మొదలుకుని ప్రారంభమైన వివాదం నేపథ్యంలో చిత్ర నిర్మాణ వర్గం ఎలాంటి ముమ్మర ప్రచారం చేకకుండానే బొలడెంత పబ్లిసిటీని తెచ్చిపెట్టుకుని విడుదలకు అన్ని సన్నాహాలను చేసేసుకుంది. ఈ వివాదం...
కూరగాయల ధరలెట్ల మండుతున్నయంటే .. అరె అటు కాశ్మీరు, పంజాబ్, పూణే, హైదరాబాదు, చెన్నై, బెంగళూరు, అస్పోం, భువనేశ్వర్, ముంబై, అహ్మదాబాద్, హిమాచల్ ఏ రాష్ట్రామెళ్లినా.. ఏ నగరంలో చూసినా.,. సామాన్యుడి జేబు మాత్రం గుల్లకాక తప్పడం లేదు. అసలు కూరగాయలు...
ప్రముఖ పుణ్యక్షేత్రం వైష్ణో దేవి ఆలయ సందర్శనకు పరిమితులు విధిస్తూ ఆదేశాలు జారీచేసిన జాతీయ గ్రీన్ ట్రైబ్యునల్ తాజాగా అమర్ నాథ్ ఆలయాన్ని సైలెంట్ జోన్ గా ప్రకటించడంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రంలో పరమశివుడు హిమలింగాకారంలోనే...
కొంతమంది గబగబా తినేస్తూవుంటారు. అందులోనూ మగవారు మాత్రం ఈ విషయంలో మరింత వేగాన్ని అందుకుంటారు. కాళ్లు కడుక్కుని బొజనానికి కూర్చేంటే.. ఆ తడి అరే లోపు బోజనాన్ని ముగించాలన్న పాత నానుడులను గుర్తుకు తెచ్చుకుని మరీ పోటీ పడి లాగించేస్తుంటారు. అదేంటి...
భోజన ప్రియులకు కేంద్రం శుభవార్తను అందించగానే ఇటు హోటళ్లు, రెస్టారెంట్ల యాజమాన్యాలు మాత్రం అవకాశం దొరకికింది కదా అంటూ కస్టమర్ల జేబులకు చిల్లులు పెట్టే పనిలో వున్నారు. గత జులై నుంచి అమల్లోకి వచ్చిన జీఎస్టీ పన్ను విధానంలో గత ఐదు...