పేటియం అంటే తెలియని వారు లేరని చెప్పడం అతిశయోక్తి కాదు. నోట్ల రద్దు సమయంలో పేటీయం కరో అంటూ వచ్చి. దేశప్రజలందరికీ సుపరిచితమైన పేటీయం.. తాజాగా చిన్న అవసరాలను తీర్చే రుణదాత అవతారాన్ని కూడా ఎత్తింది. ఐదో పదో, పదిహేనో లేక...
హైదరాబాదులోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమనాశ్రయంలో చోటుచేసుకున్న ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ గా మారింది. విమానాశ్రయిం పోలీసు అవుట్ పోస్టులో జరిగిన ఘటనలో యువతి ధైర్యాన్ని మొచ్చుకుంటున్న నెట్ జనులు అదే సమయంలో ఆకతాయిల విపరీత చేష్టలపై మండిపడుతున్నారు. ఈ...
దేశంలో స్వచ్ఛాభారత్ మిషన్ ఎక్కడ కనిపిస్తుందని అడిగితే ఏ తరగతి పాఠశాల విద్యారథైనా ఠక్కున చెప్పేస్తారు టీవీలో అని. కేవలం ప్రకటనలకు మాత్రమే పరిమితమవుతున్న స్వచ్ఛాభారత్ అక్టోబర్ రెండు ప్రముఖుల ఫోటోలకు, వీడియోల కోసం చేసే హాడావిడికి పరిమితం అవుతుంది. అంతేకానీ...
తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ నేతల అగడాలు శృతిమించుతున్నాయని ఓ వైపు విపక్ష నేతలు అరోపిస్తున్న క్రమంలో ఓ యువనేత భాగోతం బట్టబయలైంది. రియల్ ఎస్టేట్ వ్యాపారిగా తన జీవినం సాగిస్తూ.. అధికార పార్టీలో యువనేతగా చలమాణి అవుతున్న నేత.. తన...
గుజరాత్ ఎన్నికలకు లౌకికవాద పార్టీలన్ని సమైక్యంగా బీజేపిని ఓడించేందుకు జతకట్టాల్సిన అవసరముందని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపి) అధ్యక్షుడు శరద్ పవార్ ప్రటించిన మరుసటి రోజునే ఆ పార్టీకి చెందిన కీలక నేత ప్రఫూల్ పటేల్ మాత్రం తాము గుజరాత్ ఎన్నికలలో...
ప్రభుత్వ సంక్షేమ ఫలాలను దేశ ప్రజలల్లో అర్హులందరికీ చేర్చాలన్న సదుద్దేశ్యంతో అధార్ నెంబరును అనుసంధానిస్తున్న క్రమంలో.. లబ్ది పొందినవారే మళ్లీ మళ్లీ ప్రభుత్వ ఫలాలను నియంత్రించేందుకు ఇది కేంద్రం వేసిన మంచి అలోచన అంటే దేశ ప్రజలనుంచి హర్షం వ్యక్తమవుతున్న క్రమంలోనే...
భారతీయ విద్యార్థులకు అస్ట్రేలియా తీపికబరును అందించింది. ప్రపంచ వ్యాప్తంగా భారత విద్యార్థులు విద్యా, ఉద్యోగాలలో చాటుతున్న ప్రతిభను గమనించిందో లేక అదాయాన్ని సమకూర్చుకోవడానికి చేసిందో తెలియదు కానీ మన విద్యార్థులను ఆకట్టుకునేందుకు ఆస్ర్టేలియా ప్రభుత్వం పలు ఆకర్షణీయ చర్యలు తీసుకుంది. ఇప్పుడు...
గుంటూరు జిల్లా మాచవరంలో అనుమానిత మహిళా దొంగను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. స్థానికుల నుంచి అనుమానపు వ్యక్తులు ఏటీయం కేంద్రం వద్ద తచ్చాడుతున్నరని సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. పోలీసుల రాకను గమనించిన ఇద్దరు మహిళలు అక్కడి...