టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ చాలాకాలంగా పేలవ ఫామ్తో విమర్శలు ఎదుర్కుంటున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో కోహ్లీ సెంచరీ చేయక మూడేండ్లు కావస్తోంది. మరీ ముఖ్యంగా గడిచిన ఏడాదికాలంగా కోహ్లీ ప్రదర్శన నానాటికీ తీసికట్టుగా మారుతున్నది. ఒకానొక దశలో కోహ్లీని పక్కనబెట్టాలని,...
ఐర్లాండ్ క్రికెట్ గురించి ప్రస్తావించగానే గుర్తొచ్చే పేరు కెవిన్ ఒబ్రెయిన్. 16 ఏళ్ల పాటు ఐర్లాండ్ జట్టులో కీలక సభ్యుడిగా వ్యవహరిస్తున్న కెవిన్.. తన సుదీర్ఘ క్రికెట్ కెరీర్కు వీడ్కోలు చెప్పాడు. ఇవాళ (ఆగస్టు 16) ట్విటర్ వేదికగా అతడు ఇంటర్నేషనల్...
జింబాబ్వే పర్యటనకు వెళ్లిన టీమిండియాకు వన్డే సిరీస్ ప్రారంభానికి ముందే గట్టి షాక్ తగిలింది. ఆరేళ్ల తరువాత జింబాబ్వేకు వెళ్లిన భారత జట్టులో సభ్యుడిగా ఎంపికైన టీమిండియా ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్.. గాయం కారణంగా వన్డే సిరీస్ నుంచి తప్పుకున్నాడు. ఎడమ...
భారత్తో ఇటీవలే ముగిసిన వన్డే సిరీస్ను 3-0తో కోల్పోయిన వెస్టిండీస్ జట్టు సారథి నికోలస్ పూరన్ టీ20 సిరీస్ ముందు టీమిండియాకు హెచ్చరికలు పంపాడు. వన్డేలలో తమను ఓడించినా టీ20లలో తమది బలమైన జట్టు అని.. ఈ ఫార్మాట్తో తమతో అంత...
బ్రిస్టల్ వేదికగా ఇంగ్లండ్తో జరగిన తొలి టీ20లో దక్షిణాఫ్రికా 41 పరుగుల తేడాతో ఓటమి చెందింది. అయితే ప్రోటిస్ పరాజయం పాలైన ప్పటికీ ఆ జట్టు యువ ఆల్ రౌండర్ ట్రిస్టన్ స్టబ్స్ మాత్రం ఇంగ్లండ్కు వణుకు పుట్టించాడు. 21 ఏళ్ల...
భారత క్రికెటర్లు ప్రపంచ ఛాంపియన్స్ అన్న విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. ఇక మహిళల జట్టు కూడా అదే స్థాయి ఆటగాళ్లన్న విషయాన్ని లో ఆల్ రౌండర్ పూజా వస్త్రాకర్ మహిళల బిగ్ బాష్ లీగ్-2022లో తొలి సారి ఆడనుంది....
వెస్టిండీస్తో జరిగిన వన్డే సిరీస్ ను టీమిండియా కైవసం చేసుకుంది. అతిధ్యజట్టు వెస్టిండీస్ పై వారి సొంతగడ్డపైనే ఓడించి.. మూడు వన్డేలను క్లీన్ స్వీప్ చేసింది. అయితే మూడవ వన్డేలో హైదరాబాదుకు చెందిన టీమిండియా స్పీడ్ సీమర్ సిరాజ్ నిప్పులు చెరిగాడు....
ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా రీషెడ్యూల్డ్ టెస్టులో ఓడి సిరీస్ ను 2-3 తో కోల్పోయినా పరిమిత ఓవర్ల ఫార్మాట్ లో మాత్రం టీమిండియా తన సత్తాను చాటింది. ఓవైపు టీ20 సిరీస్ తో పాటు వన్డే సిరీస్ ను కూడా హస్తగతం...