టీ20 ప్రపంచకప్ లో టీమిండియాను వరుస ఓటములు చుట్టుముడుతున్నాయి. తొలి మ్యాచ్ లో పాకిస్థాన్ చేతిలో పది వికెట్లతో ఓడిపోయిన భారత్.. గెలవక తప్పని రెండో మ్యాచ్లో న్యూజిల్యాండ్ చేతిలో 8 వికెట్లతో ఓటమి చవిచూసింది. ఈ మ్యాచ్లో టీమిండియా ఓపెనర్లుగా...
ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో టీమిండియా ఓటములను మూటగట్టుకుంటోంది. పాకిస్థాన్ తో జరిగిన తొలి మ్యాచ్ లో ఒత్తిడి కారణంగా ఓటమి పాలైందని అబిమానులతో పాటు క్రిడాభిమానులు భావించారు. కానీ.. విరాట్ సేను తెగించి ఆటడం లేదన్న విషయం న్యూజీలాండ్...
వేగంగా మారే టి20 ఫార్మాట్లో ఆటగాళ్లను సన్నద్ధపరచడంలోనే మెంటార్ సహాయపడగలడని... అసలు బాధ్యత మాత్రం ఆటగాళ్లదేనని భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ అన్నారు. ‘బయట నుంచి సలహాలివ్వడం, వ్యూహాలు పన్నడం మాత్రమే మెంటార్గా ధోని పని. కానీ అసలు పని...
దుబాయ్లో కొత్తగా ఏర్పాటు చేసిన మేడం టుసాడ్స్ మ్యూజియంలో టీమిండియా సారథి విరాట్ కోహ్లీ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం జరుగుతున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్ నేపథ్యంలోనే కోహ్లీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. టీమిండియా వన్డే జెర్సీ ధరించిన కోహ్లీ...
స్టైలిష్ బ్యాట్స్ మెన్ వీవీఎస్ లక్ష్మణ్ కు బీసీసీఐ బంపర్ ఆఫర్ ప్రకటించింది. అయితే ఆ ఆఫర్ ను ఆయన సున్నితంగా తిరస్కరించారు. రాహుల్ ద్రావిడ్ టీమిండియా హెడ్ కోచ్ గా వెళ్లడం దాదాపు ఖరారైన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం...
టీ20 ప్రపంచకప్-2021లో భాగంగా బంగ్లాదేశ్, స్కాట్లాండ్ జట్ల మధ్య ఆదివారం జరిగిన క్వాలిఫయర్స్ పోటీల్లో ప్రపంచ రికార్డు బద్దలైంది. అంతర్జాతీయ టీ20ల్లో శ్రీలంక బౌలర్ లసిత్ మలింగ(107 వికెట్లు) పేరిట ఉన్న అత్యధిక వికెట్ల రికార్డును బంగ్లాదేశ్ ఆల్రౌండర్ షకీబ్ అల్...
శ్రీలంక టెస్ట్ జట్టుకు తొలి సారధిగా వ్యవహరించిన బందుల వర్ణపుర(68) ఇకలేరు. ఆయన ఇవాళ (సోమవారం) తుదిశ్వాస విడిచారు. మధుమేహంతో బాధపడుతున్న ఆయనకు షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెరిగిపోవడం వల్ల మృతి చెందినట్లు స్థానిక మీడియా తెలిపింది. 1982 ఫిబ్రవరిలో కొలొంబొ...
ఇండియన్ క్రికెట్ టీమ్కు కోచ్ను వెతికే పనిలో ఉంది బీసీసీఐ. టీ20 వరల్డ్కప్తో రవిశాస్త్రి పదవీకాలం ముగుస్తుండటంతో అతని స్థానంలో కొత్త కోచ్ ఎవరన్న ఆసక్తి నెలకొంది. ద్రవిడ్, కుంబ్లేల పేర్లు వినిపించినా.. వాళ్లిద్దరూ దీనికి సుముఖంగా లేరని తేలడంతో విదేశీ...