టీమిండియా ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ శిఖర్ ధావన్ కు ఇటీవల జట్టుకు సారథ్యం వహించే అవకాశం వచ్చినట్టే వచ్చి దూరమైంది. ఈ నేపథ్యంలో ఆయన అభిమానుల నుంచి సీనియర్ల నుంచి కూడా విమర్శలను ఎదుర్కోన్న బిసిసిఐ.. దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. స్వదేశంలో...
న్యూజిలాండ్తో జరిగిన రెండో వన్డే ఆస్ట్రేలియా ఈజీ విజయాన్ని నమోదు చేసింది. కాగా, అనుకున్నది అనుకున్నట్లుగా అసీస్ అమలు చేసి ఉంటే ఈ విజయం మరింత ముందుగానే అసీస్ ఖాతాలో పడేది. అంటే మరింత భారీ స్కోరుతో అసీస్ విజయాన్ని అందుకునేవారు....
ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరన్ ఫించ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. జట్టు కెప్టెన్ గా చక్కగా రాణిస్తున్న తరుణంలో ఆయన వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. రేపు (ఆదివారం) నాడు న్యూజిలాండ్తో జరిగే వన్డే అతనికి చివరి మ్యాచ్ కానున్నది. కాగా వన్డేలకు మాత్రమే...
టీమిండియా ప్లేయర్ సురేశ్ రైనా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. రెండేళ్ల కిందటే అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన రైనా.. తాజాగా తన అభిమానులను మరింత షాక్ కి గురిచేసేలా నిర్ణయం తీసుకున్నారు. అన్ని ఫార్మాట్ల క్రికెట్ తాను వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు....
టీమిండియా స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ ను జట్టు నుంచి తప్పించాలన్న డిమాండ్ తెరపైకి వస్తోంది. నిన్నటివరకు ఆయన బ్యాట్ తో చక్కగా రాణించినా.. ఒకటి రెండు మ్యాచులలో విఫలం కాగానే ఆయనను తప్పించాలన్న డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి. రాహుల్ ను...
ఆసియాకప్ సూపర్ 4 స్టేజ్లో.. ఇండియా రేపు పాకిస్థాన్తో ఆడనున్నది. ఈ రెండు జట్ల మధ్య జరిగిన లీగ్ మ్యాచ్లో ఇండియా నెగ్గిన విషయం తెలిసిందే. అయితే ఆదివారం జరిగే పోరు కోసం టీమిండియా క్రికెటర్లు తీవ్రమైన ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇక...
ఆసియా కప్-2022లో భాగంగా హాంకాంగ్తో ముగిసిన మ్యాచ్లో భారత ఇన్నింగ్స్ లో తనదైన శైలిలో విరుచుకుపడిన సూర్యకుమార్ యాదవ్ పై ప్రశంసలు వెల్లివిరుస్తున్నాయి. ఈ మ్యాచ్లో సూర్యకుమార్ బ్యాటింగ్కు రాకముందు.. వచ్చిన తర్వాత అన్నట్టుగా సాగింది. టీ20లలో చెలరేగి ఆడుతున్న ఈ...
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో పాల్గోనే జట్టు అప్పుడే తమ జట్టుకు కావాల్సిన మార్పులు చేర్పులు చేసుకుంటున్నాయి. ఆటగాళ్లకు సంబంధించిన బిసిసిఐ వేలం ద్వారానే ఆటగాళ్ల కొనుగోళ్లు జరుగుతుండగా, ఇక కోచుల విషయంలో జట్లు మార్పులు చేసుకుంటున్నాయి. తమ అగ్రిమేంట్ల మేరకు...