జెర్సీ దూడలను మొక్కుబడి కింద చెల్లించ వద్దంటూ దేవాదాయ శాఖ మంత్రి సి రామచంద్రయ్య రైతులకు, భక్తులకు విజ్ఞప్తి చేశారు. ఆయన గోశాలను సందర్శించారు. సింహాచల దేవస్థానం అధీనంలో సుమారు 20 ఎకరాల్లో గోశాలను నిర్మిస్తున్నామని, ఇందులో 1000 గోవులు, దూడలను...
విశాఖపట్టణం అనగానే అలరారే సౌందర్యం ముందుగా గుర్తుకొస్తుంది. చుట్టూ కొండలు..ఆహ్లాదకరమైన వాతావరణం.. విశాఖ సొంతం. కానీ ప్రస్తుతం 'కాలుష్యం' విశాఖ నగర ప్రజలను పట్టి పీడిస్తోంది. దీనివల్ల విశాఖ ప్రతిష్ట కాస్తా దిగజారుతోంది. దేశంలో రెండో స్థానం, ప్రపంచ వ్యాప్తంగా ఏడో...
ఎమ్మెల్యే కన్నబాబు చంద్రబాబును విమర్శించారు. అమలుకు సాధ్యం కాని హామీలతో చంద్రబాబు ప్రజలను మోసం చేయడానికి చూస్తున్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యమని చెప్పారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఇటీవల పాదయాత్ర నిర్వహించిన చంద్రబాబు...
భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, పీడిత ప్రజల ప్రియతమ నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య శతజయంతి ఉత్సవాల ముగింపు, 28వ వర్థంతి సందర్భంగా ఈనెల 19వ తేదీన లెనిన్ సెంటరులో బహిరంగ సభ జరుగుతుందని సిపిఎం నగర కార్యదర్శి సిహెచ్.బాబూరావు ఒక ప్రకటనలో...
విశాఖలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తల బాహాబాహీ విశాఖపట్నం జిల్లాలోని భీమిలి నియోజకవర్గం పరిధిలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో ఆధిపత్య పోరు బహిర్గతమైంది. ఇరు వర్గాలు కొట్టుకునే వరకు వెళ్లాయి. పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. తమ...
తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసి, తెలుగు సాహిత్యపు గుబాళింపులను విశ్వవ్యాప్తం చేసిన జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత, కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ, కవికోకిల, నవయుగ కవితా చక్రవర్తి గుర్రం జాషువా, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత, పద్మభూషణ్ డాక్టర్ సి.నారాయణరెడ్డి విగ్రహాలను అతిథులు విశాఖలో...
కార్మిక నేత ఎర్రాపాత్రుడిని ఆరు నెలల పాటు విశాఖ జిల్లా నుంచి బహిష్కరిస్తూ జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కలెక్టర్ నిర్ణయం జిల్లాలో తీవ్ర దూమరాన్ని లేపింది. విశాఖ జిల్లా మాకవరంపాలెంలో ఆన్ రాక్ అల్యూమినియం ఫ్యాక్టరీ ఉంది. దీనిలో...
విశాఇప్పుడు విశాఖ రాజకీయ నీలినీడాలు కమ్ముకున్నాయి. 2014ఎన్నికల్లో విశాఖ లోక్ సభ సీటు కోసం కొత్త, పాత రాజకీయ నాయకులు పోటీపడుతున్నారు. విశాఖ సీటు రాజకీయ నాయకులు సై అంటే సై.. అంటూ మాటలు తూటలు పెల్చుకుంటున్నారు. అన్ని రాజకీయ పార్టీలు...