టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ లంకతో వన్డే, టీ20 సిరీస్ కు దూరంగా వున్న తరుణంలో కెప్టెన్ గా వ్యవహరిస్తున్న జట్టు వైస్ కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ సహా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని సైతం మరో అరుదైన ఘనతను సాధించారు. ఇప్పటికే వన్డేలలో మూడు డబుల్ శతకాలను సాధించి తన పేరున అరుదైన రికార్డును నెలకోల్పిన రోహిత్ శర్మ మరో అరుదైన రికార్డును అందుకుని ఏకంగా పరుగుల యంత్రం పక్కన స్థానం సంపాదించాడు.
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రమే టీమిండియా అటగాళ్లలో టీ20 మ్యాచుల్లో 1500 పరుగులను సాధించగా.. రోహిత్ శర్మ ఇవాళ్టి మ్యాచ్ లో 17 పరుగులను మాత్రమే సాధించినా.. అంతకుముందు 15 పరుగులను సాధించడంతో 1500 పరుగుల క్లబ్ లోకి చేరిపోయాడు. దీంతో టీమిండియా తరపున ఈ క్లబ్ లో చేరిన రెండో భారతీయ క్రికెటర్ గా అవతరించాడు. ఇందుకు గాను కటక్ లోని బారబతి స్టేడియం వేదికగా నిలిచింది.
ఇక ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్న ధోని కూడా మరో అరుదైన మైలురాయిని అందుకున్నాడు. అత్యధిక వికెట్లు తీసిన వికెట్ కీపర్ లేదా ఫీల్డర్గా మహేంద్ర సింగ్ ధోని అవతరించాడు. ఈ మ్యాచ్ కు ముందు కేవలం రెండు వికెట్లు మాత్రమే ఈ ఫీటును సాధించేందుకు అవసముండేది. అయితే రెండు వికెట్లతో ఈ ఫీటును అందుకున్న క్రికెటర్ గా ధోని అవతరించాడు.
కాగా మూడు వికెట్లు తీయడంతో అత్యధిక వికెట్లు తీసిన కీపర్ కమ్ పీల్డర్ గా ధోని అరుదైన ఘనతను అందకున్నాడు. అంతకుముందు ఈ రికార్డు దక్షిణాఫ్రికా ఆటగాడు ఏబీ డివిలియర్స్ పేరిట 72 వికెట్లతో వుండగా, ఇవాళ మూడు వికెట్లను పడగొట్టి రికార్డును బద్దలుకోట్టి తన పేరున లిఖించుకున్నాడు మన మిస్టర్ కూల్.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more