టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి వున్న విశ్వాసమే అతనిలో పరివర్తనను తీసుకువచ్చి.. మళ్లీ ఉత్తమంగా అడేందుకు దోహదం చేసిందని పశ్చిమ బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ వ్యాఖ్యానించారు. మహేంద్ర సింగ్ ధోని ఆటలో వచ్చిన తాజా పరివర్తనకు కెప్టెన్ విరాట్ కోహ్లినే కారణమని అయన అన్నారు. సాధారణంగా సుదీర్ఘ కాలంగా క్రికెట్ ఆడుతున్న ధోనికి బెస్ట్ మ్యాచ్ ఫినిషర్ గా అందరికీ తెలిసిందేనని అన్నారు.
300లకు పైగా వన్డే మ్యాచులను అడిన అనుభవజ్ఞడైన ధోని ఇప్పటికే 9వేలకు పైగా పరుగులను సాధించాడని, అతనికి పరుగులు ఎలా సాధించాలో ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదని అయినా.. పరుగులు సాధించే క్రమంలో తీవ్ర ఒత్తిడికి గురై.. ఇబ్బందిపడిన ధోని మళ్లీ పుంజుకుని అటలో తనదైన శైలిలో రాణించడానికి మాత్రం విరాట్ కోహ్లీన కారణమని అన్నాడు. ధోనిపై కోహ్లికి విపరీతమైన నమ్మకం ఉందన్నారు. దీని కారణంగానే ధోనిలో నూతన ఆటగాడ్ని చూస్తున్నామని గంగూలీ అభిప్రాయపడ్డారు.
ధోని నుంచి ఇంకా మ్యాచ్ ఫినిషింగ్ ఇన్నింగ్స్ రావడానికి కారణం కచ్చితంగా కెప్టెన్ కోహ్లినేనన్నాడు. ఈ క్రెడిట్ మాత్రం కోహ్లికే ఇవ్వాలన్నాడు. ధోనికి స్వేచ్ఛగా ఆడే వాతావరణాన్ని కోహ్లి కల్పించాడని అన్నాడు. ధోనిలో ఆటలో మరింత పరివర్తన రావడానికి కోహ్లిది కీలక బాధ్యతగా చెప్పొచ్చునని గంగూలీ అభిప్రాయపడ్డారు. శ్రీలంకతో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయడంలో, అసిస్ తో తొలి వన్డేలో ముఖ్య భూమిక పోషించిన ధోని అటను అయన అభినందించారు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more