టీమిండియా మాజీ క్రికెటర్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు మళ్లీ ఇన్నాళ్లకు వార్తల్లోని వ్యక్తిగా మారాడు. మరో పదవిని అలంకరిస్తూ ఆయన వార్తల్లో నిలువలేదు. తమను మోసం చేశాడని బాధితులు అరోపించడంతో ఆయన చీటింగ్ కేసులో నిందితుడిగా వార్తల్లోకి ఎక్కడు. అర్షద్ అయూబ్ పై మింమాపూర్ పోలిసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. శేరిలింగంపల్లి మున్సిపాలిటీ పరిధిలో అర్షద్ అయూబ్ మరికోందరితో కలసి స్కైటీ పేరుతో అపార్టుమెంట్ల నిర్మాణం చేపట్టి వాటని పలువురికి విక్రయించేందుకు ఒప్పందం కుదర్చుకున్నారు. ఇంతవరకు బాగానే వున్నా.. ఇక్కడే వుంది అసలు ట్విస్టు.
2007లో ప్రారంభించిన ఈ వెంచర్ ఇప్పటికీ పూర్తి కాకపోవడంతో పీజీకే నాయర్ అనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కోర్టను ఆశ్రయించాడు. దీంతో న్యాయస్థానం అర్షద్ అయూబ్ సహా బిల్డర్లపై కేసులు నమోదు చేయాలని మియాపూర్ పోలీసులను ఆశ్రయించింది. కోర్టు అదేశాల మేరకు మియాపూర్ పోలీసులు ఆర్షద్ అయూబ్ పై ఐపీసీ 406, 409, 415, 420, 464, 468, 470, 471, 506 రీడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 20 నెలల్లోపు పూర్తి చేస్తామని కొనుగోలుదార్ల నుండి డబ్బులు తీసుకున్న అయూబ్ ఐదేళ్లయినా పని పూర్తి చేయాలేదని నాయర్ పిర్యాదు చేశారు. నాయర్ తరహాలో మరో ఏడుగురు అయూబ్ చేతిలో మోసపోయామని మియాపూర్ పోలీసులను ఆశ్రయించారు. కాగా అర్షద్ అయూబ్ ప్రస్తుతం సౌదీ అరేబియా పర్యటనలో వున్నారని, అతను వచ్చిన తరువాత అతన్ని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుస్తామని పోలీసులు తెలిపారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more