బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్లో ఢాకా గ్లాడియేటర్ జట్టుకు పాకిస్థాన్ ఆటగాడు షాహిద్ ఆఫ్రీది షాకిచ్చాడు. రహస్య బిడ్డింగ్లో 7 లక్షల డాలర్ల అత్యధిక రేటు పలికిన కాంట్రాక్టును ఆఫ్రీది వదులుకున్నాడు. అదే సమయంలో ఇంగ్లాండ్తో పరిమిత ఓవర్ల వన్డే సిరీస్ జరుగుతుండటమే అందుకు కారణమైంది. డబ్బు ముఖ్యం కాదని.. దేశం కోసం ఆడటమే ముఖ్యమని ఆఫ్రీది అన్నారు. బీపీఎల్ టోర్ని ఫిబ్రవరి 9 తేది నుంచి 28 తేది వరకు జరుగనుంది. అయితే ఇంగ్లాండ్తో సిరీస్ ఫిబ్రవరి 11 తేదిన దుబాయ్లో ప్రారంభం కానుంది.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more