తెలంగాణలో బతుకమ్మ పండుగకు ప్రత్యేక స్థానం ఉంది. పెత్తారు అమావాస్యను పురస్కరించుకుని ప్రారంభమైయ్యే ఎంగిలి పూల బతుకమ్మతో పండుగ పర్యదినాలు ప్రారంభమై తొమ్మిది రోజుల పాటు కొనసాగి దుర్గాష్టమి నాడు సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. బతుకమ్మ అంటే ‘మాతృదేవత సజీవంగా వస్తుంది’...
తెలంగాణలో రానున్న రెండు, మూడు రోజులు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నేటి నుంచి మరో రెండు మూడు రోజుల పాటు రాష్ట్రంలోని ఏకంగా 24 జిల్లాల వ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు...
టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ సహధర్మచారిణి, మహేశ్బాబు మాతృమూర్తి ఇందిరాదేవి మరణవార్తతో టాలీవుడ్ లో విషాదం అలుముకుంది. అమె మరణం పట్ల తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులతో పాటు రాజకీయ రంగ ప్రముఖులు కూడా తమ సంతాపాన్ని వెలిబుచ్చారు. ఇందిరాదేవి...
టాలీవుడ్లో మరో విషాదం అలుముకుంది. సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, ప్రిన్స్ మహేశ్ బాబు మాతృమూర్తి ఇందిరాదేవి ఇవాళ తెల్లవారుజామున పరమపదించారు. అమె మరణంతో ఘట్టమనేని కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఇవాళ తెల్లవారు జామున...
విజయవాడలోని ఇంద్రకీలాద్రి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. దేవిశరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మూడవరోజు అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలను నిర్వహిస్తున్నారు అర్చకులు. ఈ తొమ్మిది రోజలు పాటు అమ్మవారు ప్రతిరోజు ఒక్కో అవతారంలో భక్తలకు దర్శనాన్ని అనుగ్రహిస్తారు. దేవి...
కృష్ణంరాజు మరణంతో శోకసంద్రంలో మునిగిన రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులను దుఃఖసాగరంలోంచి బయటకు తీసుకువచ్చేలా గుడ్ న్యూస్ చెప్పింది చిత్రబృందం. ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆ సమయం రానేవచ్చింది. ప్రభాస్ మోస్ట్ అవైయిటెడ్ చిత్రం...
టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు తన అగ్రస్థానాన్ని మరింత పధిలం చేసుకుంది....
ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా టీమిండియాపై విమర్శలు వెల్లువెత్తాయి. అది ముగియముందే...
ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ మన్కడ్ చేసింది. ఐసీసీ కొత్త నిబంధనల...
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం కార్తికేయ-2. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ పౌరాణిక ఇతివృత్తంతో సాగిన సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నిఖిల్ సిద్ధార్థ్ కెరీర్ లోనే...