Chandra babu told to all politicians and officials everyone should adopt one village

ap cm, chief minister chandra babu naidu, andhra pradesh government, ap cm conference with collectors, chandra babu, tdp party scemes, ap government polocies

officials and politicians to adopt one village each and ensure development in every aspect. AP CM wanted ministers and officials to start implementing the proposed.

ప్రతి ఒక్కరికి ఒక దత్త పుత్రిక...!!

Posted: 12/10/2014 11:22 AM IST
Chandra babu told to all politicians and officials everyone should adopt one village

గౌరవనీయులైన ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్ర బాబు నాయుడు రోజుకో సరిక్రొత్త ఆలోచన చెప్తున్నారు. ఇక ఎం పి టి సి మొదలుకొని ఎం పి ల వరకు ప్రతి ఒక్కరు వాళ్ళకు నచ్చిన ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకోవాలంట..!! ఈ వినూత్న పథకాన్ని సంక్రాంతి నుండి మొదలు పెట్టబోతున్నారు. సామాజిక భాద్యత గా ఖర్చు పెడుతున్న కార్పోరేట్ సంస్థలు, ఎన్ ఆర్ ఐ లో కొన్ని గ్రామాలను దత్తత తీసుకోవాలని చెప్పారు. అంతే కాకుండా సినీ రంగం లోని ప్రముఖులు ఏదో ఒక గ్రామాన్ని దత్తతగా స్వీకరించాలని వాళ్ళు తీసుకోగా.., మిగిలిన గ్రామాలను ఐ ఏ ఎస్.., ఐ పి ఎస్ ఇతర కేంద్ర సర్వీస్ అధికారులకు కేటాయిస్తామని తెలిపారు.

వాళ్ళు కేవలం దత్తత తీసుకోవటమే కాకుండా ఆ దత్తత తీసుకున్న గ్రామంలో భద్రత, పాలన, మానవ హక్కుల పరిరక్షణ, అభివృద్ధి, బాల్య వివాహాలు లేకుండా చేయటం లాంటి కార్యక్రమాలను స్వయంగా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని సూచించారు. సదరు గ్రామానికి వచ్చే వనరులన్నిటిని ఎలా ఖర్చు పెడితే అభివృద్ధి జరుగుతుందో అది చూసే బాధ్యతను దత్తత తీసుకున్నవారి సమక్షంలో గ్రామాలే నిర్ణయించుకునేలా ప్రోత్సహిస్తామని చెప్పారు. తప్పని సరిగా ఆ పల్ల్లెను దత్తత తీసుకున్నవారు నెలలో కొన్ని రోజులు అక్కడ కేటాయించేలా చూసుకోవాలని సూచించారు.

హరి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more