నవ్యాంధ్రలోని నెల్లూరు జిల్లాలో వింత చోటు చేసుకుంది. గ్రహాంతరవాసిదిగా భావిస్తున్న ఓ మృతదేహాన్ని ప్రజలు కనుగొన్నారు. జిల్లా కేంద్రంలోని సండేమార్కెట్ దగ్గర, సాయిబాబా ఆలయానికి సమీపంలో అతి చిన్న శిశువు మృతదేహం లభ్యమైంది. ఈ శిశువు మృతదేహంపై స్థానికులు కథలు కథలుగా కథనాలు ప్రచారం చేస్తున్నారు. మనిషి ఆకారంలో వుండటంతో ఇది మనుషులకు సంబంధించిన శిశువు మృతదేహమేనని కొందరు అంటున్నారు. అయితే గర్భం సరిగా దాల్చకపోవడంతో శిశువు చిన్నగా వుండి వుండవచ్చునన్న కథానాలు ప్రచారంలో వున్నాయి.
ఈ మృతదేహం రెండు అంగుళాల పొడవు, వింత ఆకారం చూసేందుకు మనిషిని పోలిన విధంగా ఉండటంపై ప్రజలు విస్తుపోయారు. ఏలియన్స్ అంటూ ప్రచారం జరగడంతో భారీగా ప్రజలు గుమిగూడారు. తమ సెల్ ఫోన్ లలో ఆ వింత శిశువు మృతదేహాన్ని చిత్రీకరించుకునేందుకు స్థానికులు పోటీ పడుతున్నారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు శిశువును భద్రపర్చి వైద్య పరీక్షల నిమిత్తం తరలిస్తున్నారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more