Narasimhan hoist indian flag in telangana andhra pradesh republic day

narasimhan telangana flag hoist, narasimhan andhra prades flag hoist, narasimhan on telangana and andhra pradesh, narasimhan on telangana, governors of india, india republic day celebrations, narendramodi on republic day, latest news updates

narasimhan hoist indian flag in telangana andhra pradesh republic day : telugu states governor narasimhan to hoist india flag in telangana and also in andhra pradesh on republic day 2015

ఒక్క వ్యక్తి.., రెండు రాష్ర్టాలు.., రెండు జెండాలు

Posted: 12/04/2014 07:28 AM IST
Narasimhan hoist indian flag in telangana andhra pradesh republic day

రిపబ్లిక్ డే రోజున తెలుగు రాష్ర్టాల గవర్నర్ నరసింహన్ ఎక్కడ జెండా ఎగరవేస్తారనే విషయంపై సందిగ్దత వీడింది. రెండు రాష్ర్టాల్లో జెండా ఎగురవేయాలని నరసింహన్ డిసైడ్ అయ్యారు. రెండు గంటల వ్యవధిలో రెండు రాష్ర్టాల్లో జెండా ఎగురవేస్తారని గవర్నర్ కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. ఉమ్మడి గవర్నర్ గా ఉన్నందునే రెండు రాష్ర్టాలకు సమ ప్రాధాన్యత ఇస్తున్నట్లు రాజ్ భవన్ వర్గాలు వెల్లడించాయి. అయితే హైదరాబాద్ లో జెండా ఎగరేసి ఏపికి వెళతారా లేక.., విజయవాడకు వెళ్ళి అక్కడినుంచి తెలంగాణకు వస్తారా అనే విషయాన్ని బయటకు చెప్పలేదు.

రెండు రాష్ర్టాల్లో జెండా ఎగరవేయటంతో పాటు.., ప్రజలను ఉద్దేశించి ప్రభుత్వం తరపున ప్రసంగిచాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ, ఏపీ తరపున ఎలా ప్రసంగిస్తారనే ఆసక్తి నెలకొంది. ఉమ్మడి ఏపీకి చివరి, విభజన తర్వాత రెండు రాష్ర్టాల తొలి గవర్నర్ నరసింహన్ తెలుగు రాష్ర్టాల విషయంలో తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. పాలనతో పాటు.., ప్రభుత్వ వ్యవహారాల జోక్యం, రాష్ర్ట విభజన అంశం సమయంలో కీలకంగా వ్యవహరించారు.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : narasimhan  telangana  andhra pradesh  national flag  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more