Rajnath singh condemns maoist chhattisgarh crpf jawans attack

maoist attack, maoist attack latest news update, chhattisgarh maoist attack crpf, chhattisgarh maoist areas, chhattisgarh maoists latest news, chhattisgarh martyrs, rajnath on maoists, chhattisgarh latest news updates

rajnath singh condemns maoist chhattisgarh crpf jawans attack : home minister rajnath singh condemns maoist attack in chhattisgarh resulted 13 crpf soldiers death, rajnath says maoists attack on crpf is brutual they are working against society

మావోల ఘాతుకంపై నేతల ఘాటు స్పందన

Posted: 12/02/2014 07:25 AM IST
Rajnath singh condemns maoist chhattisgarh crpf jawans attack

ఛత్తీస్ గఢ్ లో మావోల దాడిపై కేంద్రం సీరియస్ అయింది. 13మంది సీఆర్పీఎఫ్ జవాన్లను పొట్టబెట్టుకున్న ఈ దుర్ఘటనపై కేంద్ర హోమంత్రి రాజ్ నాథ్ సింగ్ తీవ్రంగా స్పందించారు. మావోల దాడి అత్యంత హేయమైన చర్యగా పేర్కొన్నారు. ఉద్యమం ముసుగులో పిరికి చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. దాడిపై ఛత్తీస్ గఢ్ సీఎం,  డీజీపీలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

అటు సుకుమా జిల్లాలోని దాడి జరిగిన చింతగుంఫా ప్రాంతాన్ని రాజ్ నాధ్ సింగ్ ఇవాళ పరిశీలించనున్నారు. సోమవారం రోజు మావోలు జరిపిన దాడిలో 13మంది దుర్మరణం చెందారు. జార్ఖండ్ ఎన్నికల నేపథ్యంలో అంతా ఆ రాష్ర్టంలో దాడి చేస్తారని భావించారు. అయితే ఊహించని విధంగా.., పక్కా వ్యూహంతో పొరుగున ఉన్న చత్తీస్ గఢ్ లో పంజా విసిరారు. జవాన్లు తేరుకునేలోపు మూకుమ్మడి దాడి చేసినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఇవాళ్టి నుంచి మావోల అమరవీరుల వారోత్సవాలు జరగనున్నాయి.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : maoists  crpf  chattisgarh  rajnath singh  latest news  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more