భారత మాజీ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వ్యవహారంపై ఓ ఆంగ్లదినపత్రిక ఘోర తప్పిదం చేసింది. ఆ పత్రిక చేసిన పొరబాటువల్ల ఇండియన్ క్రికెట్ అభిమానులతోబాటు దిగ్గజాలు సైతం ఒక్కసారిగా షాక్ తిన్నారు. ‘‘సచిన్ ఆత్మకు శాంతి కలగాలి’’ అంటూ ప్రచురించిన ఆ పత్రిక పెనుసంచలనానికి దారితీసింది.
విషయం ఏంటంటే.. ఆసీస్ క్రికెటర్ ఫిల్ హ్యూస్ మరణించడంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన సచిన్ ట్విటర్’లో అతనికి సంతాప ప్రకటన చేశాడు. ‘‘హ్యూస్ ఆత్మకు శాంతి కలగాలి’’ అని అతడు ట్వీట్ చేశాడు. అయితే ఆ సందేశమే పత్రికలో కాస్త తప్పుగా ప్రచురితమైంది. ’‘సచిన్ ఆత్మకు శాంతి కలగాలి’’ అంటూ ఆ పత్రికవారు ప్రచురించారు.
అంతే! సచిన్ ఫ్యాన్స్’తోబాటు క్రికెట్ అభిమానులందరూ ఆ పత్రికపై మండిపడ్డారు. వారు తప్పుగా ప్రచురించిన తరహాలోనే వీళ్లు ‘‘ఆ పత్రిక ఆత్మకు శాంతి కలుగుగాక’’ అంటూ ట్వీట్ల వర్షం కురిపించాడు. అయితే ఈ వార్తపై సచిన్ ఇంతవరకు స్పందించలేదు. మరి ఆయన ఎలా రెస్పాండ్ అవుతాడో వేచి చూడాలి!
AS
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more