Indian from liberia who was detected with ebola virus dies says health ministry

ebola, ebola virus, liberia, health ministry, indian, Delhi airport, quarantine, indira gandhi international airport

indian from Liberia who was detected with Ebola virus dies says health ministry

ఎబోలాతో భారత్ చేరిన దేశీయుడు మృతి

Posted: 11/27/2014 11:23 AM IST
Indian from liberia who was detected with ebola virus dies says health ministry

భారత్ దేశంలో తొలి ఎబోలా మరణం సంభవించింది. కేంద్ర ఆరోగ్య శాఖ అధికారుల అప్రమత్తతో ఈ వ్యాధి భారత్ లోకి అడుగుపెట్టకుండా అధికారులు తీసుకున్న చర్యలు సఫలమయ్యాయి. ఎబోలా వైరస్ బారిన పడిన భారతీయ వ్యక్తి మహ్మద్ అమీర్ మృతి చెందాడు. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ ధృవీకరించింది. లైబీరియాలో ఓ ఫార్మా కంపెనీలో పని చేస్తున్న అమీర్ ఈ నెల 10వ తేదీన భారత్ కు వచ్చాడు. ఈక్రమంలోనే అతనికి ఢిల్లీ విమానాశ్రయంలో ఎబోలా పరీక్షలు నిర్వహించారు. దీంతో అతని వీర్యం నమూనాలలో ఎబోలా వైరస్ వుందని తేలింది.

అంతకుముందు లైబీరియాలో సెప్టెంబర్ 7న ఎబోలా వ్యాధి భారిన పడిన అమీర్ అక్కడే వ్యాధికి చికిత్స చేయించుకున్నాడు. అతనికి వ్యాధి తగ్గిన అనంతరం నిర్వహించిన రక్త పరీక్షల్లో ఎబోలా లేదని తేలింది. అయితే భారత్ కు రాగానే అతనికి నిర్వహించిన వీర్యం నమూనాల పరీక్షలో ఎబోలా లక్షణాలు కనిపించడంతో భారత అధికారులు అతన్నివిమానాశ్రయంలోనే ప్రత్యేక ఏర్పాటుతో విడిగా ఉంచి చికిత్స అందించారు. చికిత్స పోందుతున్న అమీర్, పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా దేశంలో ఇదే తొలి ఎబోలా కేసుగా భావిస్తున్నారు.
 
జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more