ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇవాళ ఉదయం ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్రమంత్రులతో ఆయన సమావేశం కానున్నారు. నదుల అనుసంధానంపై హస్తినలో జరుగుతున్న సదస్సులో బాబు పాల్గొననున్నారు. ఒంటి గంటకు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్తో చంద్రబాబు సమావేశంకానున్నారు. ఆ తరువాత ప్రపంచ బ్యాంకు ప్రతినిధులను కలసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్నిర్మాణానికి సహకరించాల్సిందిగా కోరునున్నారు.
అనంతరు మధ్యాహ్నం 2 గంటలకు పంజాబ్ డిప్యూటీ సీఎం సుఖ్దేవ్సింగ్ చంద్రబాబును కలువనున్నారు. 3 గంటలకు రైల్వే మంత్రి సురేష్ ప్రభుతో భేటీ అయ్యి విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్, ఆంధ్రప్రదేశ్ కు బడ్జెట్ లో కేటాయించిన పలు ప్రాజెక్టులకు నిధులను కేటాయించాల్సిందిగా కోరనున్నారు. సాయంత్రం 4:30 గంటలకు ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీతో, 5:15 గంటలకు రవిశంకర్ప్రసాద్, 6 గంటలకు గడ్కరీతో చంద్రబాబు సమావేశం కానున్నారు. హోంమంత్రి రాజ్నాథ్ను సైతం చంద్రబాబు కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more