Andhra pradesh chief minister chandrababu reached delhi to meet central ministers

andhra Pradesh, chief minister, chandrababu, reached, delhi, central ministers, Ravi shanker prasad, suresh prabhu, world bank representatives, nitin gadkari, Rajanath singh

andhra Pradesh chief minister chandrababu reached delhi, to meet central ministers

కేంద్రమంత్రులను కలవనున్న చంద్రబాబు

Posted: 11/21/2014 10:52 AM IST
Andhra pradesh chief minister chandrababu reached delhi to meet central ministers

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇవాళ ఉదయం ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్రమంత్రులతో ఆయన సమావేశం కానున్నారు. నదుల అనుసంధానంపై హస్తినలో జరుగుతున్న సదస్సులో బాబు పాల్గొననున్నారు. ఒంటి గంటకు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌తో చంద్రబాబు సమావేశంకానున్నారు. ఆ తరువాత  ప్రపంచ బ్యాంకు ప్రతినిధులను కలసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్నిర్మాణానికి సహకరించాల్సిందిగా కోరునున్నారు.

అనంతరు మధ్యాహ్నం 2 గంటలకు పంజాబ్‌ డిప్యూటీ సీఎం సుఖ్‌దేవ్‌సింగ్‌ చంద్రబాబును కలువనున్నారు. 3 గంటలకు రైల్వే మంత్రి సురేష్‌ ప్రభుతో భేటీ అయ్యి విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్, ఆంధ్రప్రదేశ్ కు బడ్జెట్ లో కేటాయించిన పలు ప్రాజెక్టులకు నిధులను కేటాయించాల్సిందిగా కోరనున్నారు. సాయంత్రం 4:30 గంటలకు ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీతో, 5:15 గంటలకు రవిశంకర్‌ప్రసాద్‌, 6 గంటలకు గడ్కరీతో చంద్రబాబు సమావేశం కానున్నారు. హోంమంత్రి రాజ్‌నాథ్‌ను సైతం చంద్రబాబు కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more