Suicide bomber attack nigerian school causes 47 students death

nigeria people behaviour, nigerians in india, nigeria pirates, nigeria illegal activities, nigeria attack, nigeria school children death, terrorist attacks, suicide bombing process, world latest news

suicide bomber attack nigerian school causes 47 students death : suicide bomber in nigeria attacks a school resulted 48students death. local people attack on army force who come for rescue operations for failing to stop attacks

దాడిలో 50మంది చిన్నారుల మృతి

Posted: 11/10/2014 06:33 PM IST
Suicide bomber attack nigerian school causes 47 students death

నైజీరియాలో ఘోరం జరిగింది. ఉగ్రవాదులు జరిపిన దాడిలో 47మంది స్కూల్ విద్యార్థులు బలయ్యారు. నైజిరియా ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం, ఓ స్కూళ్ళో అసెంబ్లీ జరుగుతుండగా.., యునిఫాం ధరించి వచ్చిన ఉగ్రవాది తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ దుర్ఘటనలో పదుల సంఖ్యలో చిన్నారులు చనిపోగా.., కొందరు ఆస్పత్రికి తరలిస్తుండగా, చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాు. అటు పరిస్థితిని అదుపు చేసేందుకు వచ్చిన సైనికులపై స్థానికులు తిరగబడి రాళ్లతో కొట్టారు.

దేశంలోకి ఇస్లామిక్ ఉగ్రవాదులు ప్రవేశించి దాడులు చేస్తున్నా.., ఆపలేని సైనికులు, తమ పిల్లలు చనిపోయాక సాయం చేయటానికి వస్తారా అంటూ మండిపడుతున్నారు. ఉగ్రవాదం కారణంగా నైజిరియాలో ఇప్పటివరకు వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. లక్షల మంది ఇళ్లు వదిలి ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయారు. గతవారం జరిగిన ఆత్మాహుతి దాడిలో దాదాపు ముప్పై మంది మరణించారు. ఈ ఘటన మరువక ముందే తాజాగా మరొక దాడి జరగటం బాధాకరం.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nigeria  school children  suicide attack  latest news  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more