Telangana minister pocharam srinivas reddy says gold loans taken on 7 percent interest will only be waived off

Telangana minister, pocharam Srinivas reddy, gold loans,7 percent interest, waived off Telangana Government, 14 percent interest, farmers, peasents

Telangana minister pocharam Srinivas reddy says gold loans taken on 7 percent interest will only be waived off

మాఫీ అంటూనే మరో మెలిక పెట్టారు.. మంత్రిగారు

Posted: 11/10/2014 04:29 PM IST
Telangana minister pocharam srinivas reddy says gold loans taken on 7 percent interest will only be waived off

ఎన్నికల ముందు షరతులు వర్తిస్తాయని చెప్పరు. ఇష్టానుసారం హామీలు గుప్పిస్తారు. తీరా గెలిచి అధికారంలోకి వచ్చాక.. హామీలను నేరవాల్చి కాబట్టి అందుకు షరతులు వర్తిస్తాయని నిబంధనలు పెడతారు. అటు హామీలు నేరవేర్చామన్న పేర వస్తుంది. ఇక్కడ అందుకు గాను వెచ్చించాల్సిన నిధులలో కొంతైనా రాబట్టుకోవచ్చునని యోచిస్తారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం యోచన కూడా అలానే వుంది. బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్న వారికి కూడా రుణమాఫీ వర్తింపజేస్తామని ఎన్నికల ముందు ఊదరగోట్టిన పార్టీ.. ఇప్పడు సరికోత్త మెలిక పెడుతోంది.

తెలంగాణలో మొత్తం బంగారం తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్న రైతులు 3.63 లక్షల మంది రైతులు రూ.1700 కోట్ల వరకు రుణాలు పొందారని  చెప్పారు. ఇంత వరకు బాగానే వున్నా.. ఇక్కడ మెలిక పెట్టారు, మంత్రిగారు.. 7 శాతం వడ్డీపై తీసుకున్న వాటినే పంట రుణాలుగా గుర్తిస్తామని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. అదీనూ సాక్షత్తు శాసనసభలో. 14 శాతం వడ్డీపై ఇచ్చిన బంగారు రుణాలకు రుణమాఫీ వర్తించదని మంత్రి స్పష్టం చేశారు. ఇప్పటి వరకు రైతులకు బ్యాంకులు రూ.8100 కోట్ల రుణాలు ఇచ్చియని, దీనికి సంబంధించి రైతులకు రుణవిముక్తి పత్రాలు ఇచ్చాయని వెల్లడించారు. జబర్దస్తు చెప్పిండ్రు కదా మన మినిస్టర్ సారు..

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more