బడుగు జీవులకు జీహెచ్ ఎంసీ శుభవార్త తెలిపింది. నాలుగు వేల రూపాయల లోపు ఆస్తి పన్ను బకాయిలను మాఫీ చేస్తూ బల్దియా స్థాయీ సంఘం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో గ్రేటర్ పరిధిలో దాదాపు 10 లక్షల మంది ప్రజలు లాభం పొందుతారు. చాలాకాలంగా తక్కువ మొత్తంలో ఉన్న ఆస్తిపన్ను చెల్లింపులు వసూలు కాకపోవటంతో వీటిని రాని, మొండి బకాయిలుగా పరిగణిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఇక వీటిని మాఫీచేయాలని నిర్ణయం తీసుకున్నారు.
కాగా స్థాయి సంఘం తాజా నిర్ణయంతో బల్దియాపై 120కోట్ల రూపాయల భారం పడుతుంది. ప్రస్తుతం స్థాయీ సంఘం తీసుకున్న ఈ నిర్ణయంపై కమిషనర్ అధికారిక ఉత్తర్వులు విడుదల చేయాల్సి ఉంది. కేవలం పేదలకు మేలు చేయాలనే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్థాయీ సంఘం సభ్యులు వెల్లడించారు.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more