హైదరాబాద్ లో అంతర్జాతీయ పోలిసింగ్ వ్యవస్థను ఏర్పాలు చేస్తామన్న ప్రభుత్వం మాటాలు.. నీటి బుడగలుగానే మారుతున్నాయి. పహాడీ షరీప్ లోని స్నేక్ గ్యాంగ్ అడగాలను నగరవాసులు మరచిపోకముందే.. మరో గ్యాంగ్ గా ఏర్పటిన అకతాయిలు అకృత్యాలకు తెరలేపుతున్నారు. హైదరాబాద్ నగర శివార్లలోని నిర్మానుష్య ప్రాంతాలను అసరాగా చేసుకుని అకతాయిలు చెలరేగిపోతున్నారు. యధేశ్చగా కీచక పర్వానికి పాల్పడుతూ దారుణాలను కొనసాగిస్తున్నారు.
తాజాగా నిన్న రాత్రి రాజేంద్రనగర్ ఔటర్ రింగ్ రోడ్డు రహదారిపై గత అర్థరాత్రి దంపతులు కారులో వెళ్తున్నారు. ఆ విషయాన్ని గమనించిన ముగ్గురు అకతాయి యువకులు బైకులపై కారును వెంబడించారు. కారును ఛేజ్ చేసి... రోడ్డుకు అడ్డంగా బైకులు నిలిపి... కారులోని యువతితో అసభ్యంగా ప్రవర్తించారు. ఎంత వదలమని బతిమిలాడినా.. అకతాయిలు వినిపించుకోలేదు. చేసిది లేక ధైర్యం కూడగట్టకున్న జంట 100 నెంబర్ డైల్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని స్టేషన్కు తరలించారు. నిందితులు ముఖేష్, ప్రవిణ్, నవదీప్లు అని పోలీసులు తెలిపారు. వీరంతా ఓటర్ రింగ్ రోడ్డు స్టాఫ్గా భావిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితలను విచారిస్తున్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించి.. హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతలను పరిరక్షిస్తామన్న ప్రభుత్వం.. త్వరగా ఆ దిశగా చర్యలు చేపట్టాలని నగరవాసులు కోరుతున్నారు. ఔటర్ రింగ్ రోడ్డుపై కూడా సిసి కెమెరాలతో పోలీస్ సర్వేలెన్స్ ను ఏర్పాటు చేయాలని నగరవాసులు ప్రభుత్వాన్ని అభ్యర్థించారు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more