Seemandhra protest on ap capital

vishakapatnam, uttarandhra, araku, forest, agency, vijayawada, chandrababu naidu, ap assembly, tdp, ap government, latest news, protest, telangana, rayalaseema, kadapa, kurnool, chittor, ananthapuram

vishakapatnam and rayalaseema people protests against babu statement on capital : uttarandhra rayalaseema people not accepting vijayawada as capital of ap

ఏపీ రాజధానిపై సీమాంధ్రలో ఆందోళనలు

Posted: 09/04/2014 03:10 PM IST
Seemandhra protest on ap capital

రాజధానిపై అసెంబ్లీలో చంద్రబాబు చేసిన ప్రకటన సీమాంధ్రలో ప్రకంపనలు సృష్టిస్తోంది. తమకు దగ్గర్లో రాజధాని వస్తుందని కృష్ణా, గుంటూరు, ప్రకాశం, గోదావరి జిల్లాల ప్రజలు సంతోష పడుతున్నారు. అయితే ఇదే సమయంలో రాష్ర్టంలోని కొన్ని జిల్లాల ప్రజలు మాత్రం విజయవాడను రాజధానిగా అంగీకరించమని చెప్తున్నారు. ముఖ్యమంత్రి ప్రకటనకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపడుతున్నారు. రాజధానిపై చంద్రబాబు పట్ల ఆంద్ర యునివర్సిటీ మండిపడింది. విద్యార్థి సంఘాలు బాబు దిష్టిబొమ్మను దహనం చేశాయి. శివరామకృష్ణన్ కమిటీ సూచనలు పరిగణలోకి తీసుకోకుండా ప్రకటన చేశారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విశాఖ మినహా ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఏ విధమైన ఫలాలు ప్రకటంచలేదన్నారు. బాబు ప్రకటనకు వ్యతిరేకంగా విద్యార్థులు బంద్ కు పిలుపునిచ్చారు.

మరోవైపు రాయలసీమలోనే రాజధాని ఏర్పాటు చేయాలని ఆ ప్రాంతంలో ఇఫ్పటికే ఆందోళనలు కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి ప్రకటన వెలువడగానే.., ప్రజలు రోడ్లపైకి వచ్చి తమ నిరసన తెలుపుతున్నారు. భాషా ప్రయుక్త రాష్ర్టంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడినపుడు జరిగిన శ్రీభాగ్ ఒప్పందాన్ని అమలు చేయాలని సీమ ప్రజలు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. సీమ క్యాపిటల్ కోసం కడప, కర్నూలు జిల్లాల్లో ఇవాళ బంద్ జరుగుతోంది. తమకు కేటాయింపులు, స్మార్ట్ సిటీలు వచ్చినా.., రాజధాని వస్తే అంతకు మించిన అభివృద్ధి జరుగుతుందని ప్రజలు అంటున్నారు.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : vishakapatnam  rayalaseema  vijayawada  ap capital  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more