Supreme court adjourned investigation on eamcet counselling

eamcet counselling, Andhrapradesh government, telangana government, supreme court EAMCET counselling, Supreme Court to Enquire on AP, Telangana EAMCET counseling,

The Supreme Court is likely to pass an order in the case related to EAMCET counselling. The T Government has approached the supreme court to postpone the counselling until October 31. But it has to be seen with arguments, AP government will present its case before the apex court. The Supreme court had earlier ordered the two states to finish counselling by August 1. Supreme Court adjourned investigation on EAMCET counselling

ఎంసెట్ కౌన్సిలింగ్ ను అడ్డుకోవాలని కాదు!

Posted: 07/21/2014 05:40 PM IST
Supreme court adjourned investigation on eamcet counselling

రాష్ట్ర విభజన తరువాత .. అనే సమస్యలు తెరపైకి వచ్చాయి. ఇలాంటి సమస్యల్లో.. ప్రజలు , రైతులు, ఉద్యోగులు, విద్యార్థులు ఉన్నారు. ముఖ్యంగా విద్యార్థుల జీవితలతో.. రెండు రాష్ట్రాల రాజకీయ నేతలు ఆటలాడుతున్నారు. అయితే విద్యార్థుల తరుపున. ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టు మెట్లు ఎక్కింది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల .. లక్షల మంది విద్యార్థుల జీవితాలు నాశనం అవుతున్నాయనే ఉద్దేశంతో ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం కోర్టును ఆశ్రయించింది.

దీనిపై తెలంగాణ సర్కార్ మాత్రం ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశాలను అక్టోబర్ నెల ఆకరు వరకు వాయిదా వేసుకునే అకాశం ఇవ్వాలని సుప్రిం కోర్టును కోరింది. ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ సర్కార్ వాదనను వ్యతిరేకిస్తోంది. అంతేకాకుండా ఎఐసిటిఇ, ఆంద్రప్రదేశ్ ప్రభుత్వాలను కౌంటర్ వేయాలని సుప్రింకోర్టు కోరింది. అయితే సుప్రిం కోర్టు గడువును పెంచుతూ.. ఈ కేసును ఆగస్టు నాలుగో తేదికి వాయిదా వేసింది. అయితే సుప్రీం కోర్టు .. ఎంసెట్ కౌన్సిలింగ్ ను ఆపాలని తాము చేయటం లేదని కోర్టు వ్యాఖ్యనించడం విశేషం.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more