Datawind company presenting one year internet free

datawind company presenting one year internet free with tablet, datawind tablets company, free internet with tablets, tablets in the market, tablets phones in the market, free internet for mobile phones, bsnl company tie up with datawind

datawind company presenting a new offer one year internet free with tablet

ట్యాబ్లెట్ తో ఇంటర్నెట్ ఫ్రీ!

Posted: 07/19/2014 11:55 AM IST
Datawind company presenting one year internet free

ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వం కొన్ని తెలివైన నిర్ణయాలను తీసుకుంటున్నట్టు కనిపిస్తోంది. కేంద్రాన్ని చేజిక్కించుకున్న ఎన్డీయే.. తమ ప్రస్థానాన్ని జీవితకాలం వరకు కొనసాగించుకోవాలనే నేపథ్యంతో ముందుకు దూసుకుపోతున్నట్టు కనిపిస్తోంది. ఇప్పుడు తాజాగా యువకుల్ని తమవైపుకు ఆకర్షించుకోవడం కోసం కొన్ని ప్రత్యేక ప్రణాళికలతో కూడిన పథకాలను ప్రవేశపెట్టబోతోంది.

అలాగే భారత ప్రభుత్వానికి ఆకాశ్ ట్యాబ్లెట్లను సరఫరా చేస్తున్న డేటావిండ్ సంస్థ సరికొత్త మార్కెటింగ్ టెక్నిక్స్ తో దేశీయ మార్కెట్లో తన స్థానాన్ని పదిలం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది.ఈ నేపథ్యంలోనే ఈ డేటావిండ్ సంస్థ వినియోగదార్లకు ఒక స్పెషల్ ఆపర్ ను ప్రకటించింది. తమ సంస్థ అమ్ముతున్న యుబిస్లెట్ ట్యాబ్లెట్ పీసీలతోపాటు ఒక సంవత్సరాలకాలం వరకు ఇంటర్నెట్ ను ఫ్రీగా వాడుకోవచ్చంటూ ప్రకటనలను విడుదల చేసింది.

దీనినే అదునుగా భావించిన భారత ప్రభుత్వం కూడా ఈ సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవడానికి ఒప్పేసుకుంది. యూబీస్లెట్ 7సీజెడ్, 3జీ7 మోడళ్ల విక్రయంపై ఉచిత ఇంటర్నెట్ ఆఫర్ కల్పించేందుకు ప్రభుత్వ రంగం సంస్థ బీఎస్ఎన్ఎల్ తో డేటావిండ్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. అలాగే దక్షిణాదికి చెందిన మొబైల్ రిటైల్ స్టోర్ ‘‘యూనివర్సల్’’ ద్వారా వారు విడుదల చేస్తున్న తాజా ఉత్పత్తులను అమ్ముతున్నట్టు డేటావింగ్ స్పష్టం చేసింది. దీంతో యువకులు ఇకనుంచి పండగ చేసుకోవచ్చన్నమాట!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more