Kcr clarity on implementation of fees reimbursement scheme

Telangana Fees Reimbursement Scheme, KCR clear about implementation of fees reimbursement, Fees reimbursement scheme in Telangana, KCR ready to extend period of education year

KCR clarity on implementation of fees reimbursement scheme

అవసరమైతే విద్యాసంవత్సరం పొడిగిస్తాం!

Posted: 07/17/2014 08:57 AM IST
Kcr clarity on implementation of fees reimbursement scheme

ఫీజు రియంబర్స్ మెంట్ మీద నిర్ణయం తీసుకోవటంలో జాప్యమౌతోంది, తెలంగాణా విద్యార్థుల భవిష్యత్తు నాశనమౌతోంది అంటూ భారతీయ జనతా పార్టీ తెలంగాణా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి బుధవారం పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు మీద ధ్వజం ఎత్తారు.  దానికి జవాబు కెసిఆర్ మరోసార్ తన విధానం మీద స్పష్టతనిచ్చారు.

మంత్రి వర్గ సమావేశం జరిగిన తర్వాత మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, తెలంగాణాలో పుట్టిన నికార్సైన విద్యార్థులకే ఫీజ్ రియంబర్స్ మెంటు జరుగుతుందని, 1956 సంవత్సరాన్ని పరిగణనలోకి తీసుకోవటంలో అర్థం, అందుకు కారణాలున్నాయని, తెలంగాణా పిల్లలకు మాత్రమే ఫీజ్ రియంబర్స్ మెంట్ చెయ్యాలని తెలంగాణా ప్రభుత్వం కోరుకుంటున్నదని అన్న కెసిఆర్, ఏం మీ పిల్లలకు మీరు ఫీజు కట్టుకోలేరా అంటూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ప్రశ్నను సంధించారు.

మధ్యప్రదేశ్ లో ఒకసారి ఇదే సమస్య వస్తే ముగ్గురు జడ్జ్ లతో ఏర్పాటైన కమిటీ ద్వారా నిర్ణయాలు తీసుకున్నారని కెసిఆర్ గుర్తు చేస్తూ, అవసరమైతే విద్యాసంవత్సరాన్ని పొడిగిస్తామని అన్నారు.  విద్యా సంవత్సరాన్ని రెండు సంవత్సరాలైనా చేస్తాం కానీ పొరపాటున కూడా ఒక్క విద్యార్థి ఫీజును కూడా ఎక్కువగా చెల్లించం అంటూ కరాఖండిగా చెప్పకపోయినా కెసిఆర్ తన ఉద్దేశ్యాన్ని స్పష్టం చేసారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more