ఇక నుండి జీమెయిల్ ను వాడకండి? సర్కార్ ఆదేశం చేసింది. పాపం ఆ సర్కార్ కు జీమెయిల్ తో ఏం కష్టం, ఎం నష్టం వచ్చిందో తెలియదు గానీ.. మొత్తనికి జీమెయిల్ ను వాడకండని ఆ రాష్ట్ర ప్రజలకు ఆదేశాలు జారీ చేసింది. అయిన జీమెయిల్ వల్ల ఏం జరిగి ఉంటుందని ఆరా తీస్తే.. అసలు విషయం బయటపడింది.
మధ్యప్రదేశ్ సర్కారు ఈ-గవర్నెన్స్ లో భాగంగా ప్రత్యేక చర్యలకు ఉపక్రమించింది. ఈ క్రమంలో అధికారిక సమాచార మార్పిడి కోసం జీమెయిల్, హాట్ మెయిల్, రెడిఫ్ మెయిల్ వంటి సర్వీసుల వాడకంపై నిషేధం విధించింది. ఇకపై, ప్రత్యేక మెయిల్ సర్వీసును ఉద్యోగులకు అందుబాటులోకి తేనుంది.
కీలకమైన ప్రభుత్వ సమాచారం పరుల పాలవకుండా ఉండేందుకే ఈ నిర్ణయం అని తెలుస్తోంది. ఇకపై, అత్యంత కీలక సమాచారం పంపేటప్పుడు ఆ మెయిల్ భద్రత కోసం డిజిటల్ సర్టిఫికెట్ విధానాన్ని అనువర్తింప చేయాలని కూడా ఎంపీ సర్కారు నిర్ణయించింది. కానీ అక్కడ ప్రజల వ్యతిరేకత వస్తుందని ప్రభుత్వ అధికారులు అంటున్నారు. దీనిపై ఏ నిర్ణయం తీసుకుంటుందో చూద్దాం.
RS
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more