Telangana cm kcr shocks to apngos lands

Telangana CM KCR Shocks to APNGOs Lands, Mahmood Ali, Telangana state, Deputy CM, land issues, Telangana government, ap ngo lands

Telangana CM KCR Shocks to APNGOs Lands, Mahmood Ali, Telangana state, Deputy CM, land issues, Telangana government, ap ngo lands

కేసీఆర్ దెబ్బ... ఏపీఎన్జీఓలు అబ్బా...

Posted: 07/03/2014 08:10 PM IST
Telangana cm kcr shocks to apngos lands

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కావడం, కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం చకచకా జరిగిపోయాయి. తెలంగాణ ముఖ్యమంత్రిగా తనదైన స్టైల్లో ఆంధ్రప్రదేశ్ పై రివేంజ్ తీర్చుకుంటున్న కేసీఆర్ ఇప్పుడు ఏపీ ఉద్యోగుల పై భారీ దెబ్బేశాడు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నెల రోజుల వ్యవధిలోనే కఠిన నిర్ణయాలు తీసుకుంటూ... అయ్యప్ప సొసైటీ, గురుకుల్ ట్రస్ట్ భూముల్ని వెనక్కు తీసుకున్న ఆయన ఇప్పుడు ఎపీ ఎన్జీవోలకు ఎప్పుకోడ కేటాయించిన 189 ఎకరాలను తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడువెనక్కు తీసుకుంది.

హైదరాబాద్ లోని శేరిలింగం పల్లి మండలంలో గోపన్నపల్లి వద్ద సెక్రటేరియట్ ఉద్యోగులకు ఈ భూముల్ని దాదాపు పదేళ్ళ క్రితంమే అప్పటి ప్రభుత్వం కేటాయించినా, కొన్ని అభ్యంతరాల కారణంగా ఇప్పటి వరకు ఆ భూములకు కేటాయింపులు జరగలేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత ఇప్పటి ప్రభుత్వం ఆ భూమిల్ని వెనక్కు తీసుకుంటూ ఏపీ ఎన్జీఓలకు లేఖ రాస్తూ ప్రభుత్వానికి అధికారులు విన్నవించారు. ఈ నిర్ణయంతో ఏపీ ఎన్జీఓల కడుపు పై కొట్టినట్లు అయింది.

ఇదిలా వుంటే, ఈ భూముల్లో కొంతమేరకు సుప్రీం కోర్టు వివాదంలోవున్నట్లు తెలుస్తోంది. దీనిపై తెలంగాణ డిప్యూటీ సీఎం మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ ఎన్జీవోల భూముల వ్యవహారం అధికారులే చూసుకుంటున్నారని మహమూద్ అలీ స్పష్టం చేశారు. భూముల వ్యవహారంలో చట్టప్రకారమే నడుచుకుంటామని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more