20 feared dead as gorakhdham express rams goods train in uttar pradesh

Uttar Pradesh train accident, 20 Feared Dead as Gorakhdham Express, 50 injured Gorakhdham Express in accident, Sant Kabir Nagar, Khalilabad in Uttar Pradesh,

20 Feared Dead as Gorakhdham Express Rams Goods Train in Uttar Pradesh

20 మందిని మింగిన రైలు..

Posted: 05/26/2014 01:07 PM IST
20 feared dead as gorakhdham express rams goods train in uttar pradesh

ఒకపక్క రైల్లో దొంగలు హల్ చల్ చేస్తున్నారు. మరో పక్క భానుడి వేడికి.. ప్రయాణికులు అల్లాడిపోతున్నారు. ఇవే కాకుండా .. ప్రయాణికులపై.. ప్రక్రుతి కూడా.. పగపట్టింది. ఈరోజు ఉత్తర్ ప్రదేశ్ లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 20 మంది ప్రయాణికులు మ్రుత్యువాత పడ్డారు. ఇంకా మ్రుతుల సంఖ్య పెరిగే అకాశం ఉందని అధికారులు అంటున్నారు.

ఢిల్లీ నుంచి గోరఖ్ పూర్ వెళ్తున్న గోరఖ్ ధామ్ ఎక్స్ ప్రెస్ రైలు మరో గూడ్స్ రైలును ఢీ కొట్టింది. దీంతో నాలుగు భోగీలు పట్టాలు తప్పటంతో.. పెను ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో.. 20 మందికి పై మరణించారు. మరో 50 మందికి గాయాలయ్యాయి. వీరికి వైద్యసేవాలు అందిస్తున్నారు. అయితే ప్రమాదం పై అధికారులు పరిశీలిస్తున్నారు.

ఇటీవలకాలంలో ..రైలు ప్రమాదాలు ఎక్కువుగా జరుగుతున్నారు. పట్టపగలు రైల్వే ప్రయాణికులకు .. భద్రత లేకుండా పోతుంది. దీంతో రైలు ప్రయాణం అంటే.. ప్రయాణికులు భయంతో వణికిపోతున్నారు. కోరిక ఎవరు కష్టాలు కొని తెచ్చుకోరు. ఇకనైన అధికారులు రైలు ప్రమాదాలు, దొంగలపై చర్యలు తీసుకోవాలని గాయపడిన ప్రయాణికులు బాధతో వేడుకుంటున్నారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more