ఈసారి రాష్ట్ర విభజన సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న ఉద్రిక్త వాతావరణంలో జరుగుతున్న ఎన్నికలను సజావుగా నిర్వహించటాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎన్నికల కమిషన్ అన్ని కార్యాలయాలను మూసివెయ్యవలసిందిగా ఆదేశాలు జారీచేసారు. ఏ కార్యాలయమైనా సెలవు ప్రకటించకుండా పనులను నిర్వహించజూస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్. అంతేకాకుండా ఎగ్జిట్ పోల్స్ ని ఏ మీడియా అయినా కూడా- ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ లేదా సోషల్ మీడియా కానీ ప్రచురించ గూడదని కూడా ఆంక్షలు విధించారు. -శ్రీజ
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more