Election officials raid 4 it companies in chennai with election day

four IT companies in Chennai, Election officials raid, employees, holiday for polling, Election Commission, 4 IT companies, four IT Companies, 2014 election.

Election officials raid 4 IT companies in chennai with election day, four IT companies in Chennai

4 ఐటీ సంస్థలపై ఈసీ దాడులు 3000 మంది?

Posted: 04/24/2014 10:12 PM IST
Election officials raid 4 it companies in chennai with election day

నాలుగు ఐటీ సంస్థలపై ఈసీ దాడులు చేయటం జరిగింది. తమిళనాడు  రాజధాని చెన్నైలో  నిబంధనలకు విరుద్దంగా పనిచేస్తున్న 4 ఐటీ కంపెనీలపై ఎన్నికల సంఘం అధికారులు  దాడులు నిర్వహించారు. ఈ నాలుగు ఐటీ కంపెనీలపై కేసు నమోదు చేయటం జరిగింది. 

నగరంలో పోలింగ్ సందర్భంగా రాష్ట్ర లేబర్ కమిషనర్   కార్యాలయాలకు సంస్థలకు పోలింగ్ నాడు సెలవు దినంగా ప్రకటించాలని ఉత్తర్వులు జారీ చేశారు.  నిబంధనలకు విరుద్దంగా తెరిచిన 4 ఐటీ సంస్థలను ఎన్నికల సంఘం అధికారులు దాడి చేసి మూసివేయించారు. దాదాపు 3000 మంది ఉద్యోగులు  ఈ నాలుగు ఐటీ కంపెనీల్లో పని చేస్తున్నారని ఈసీ అధికారులు తెలిపారు. ...........ఆర్ఎస్

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more