ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రాజధాని ‘అమరావతి’ శంఖుస్థాపన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో జపాన్, సింగపూర్, దేశ ప్రధానమంత్రులతోపాటు కేంద్రమంత్రులు, ఇతర నేతలు, కొందరు ప్రముఖుల్ని ప్రభుత్వం ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా జనసేనాధిపతి, పవర్ స్టార్...
టీడీపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య వైరుధ్యాలు ఎంతటి స్థాయిలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నిత్యం ఏదో ఒక అంశంపై విమర్శలు చేసుకోవడమే ఆ రెండు పార్టీల నేతలు పనిగా పెట్టేసుకున్నారు. అలాంటిది ఇప్పుడు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోకుండా సఖ్యతగా...
టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ మీద నిత్యం విమర్శలు చేస్తూ వార్తల్లోకెక్కుతున్నారు. ‘ఓటుకు నోటు’ కేసులో పట్టుబడి కొన్నాళ్లు జైలు జీవితం గడిపి బయటకొచ్చిన అనంతరం కొద్దిరోజుల వరకు సైలెంట్ గా వున్న ఆయన.. ఇప్పుడు అవకాశం...
ప్రత్యేక హోదా కోసం వైకాపాధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గుంటూరులో దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే! ప్రత్యేక హోదా ఏపీ హక్కు అంటూ ఆయన చేపట్టిన ఈ దీక్షపై విపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ముఖ్యంగా టీడీపీ, బీజేపీ కూటమి...
ప్రత్యేక హోదా కోసం వైకాపాధినేత వైఎస్ జగన్ మొదటినుంచి ఉద్యమాలు, నిరసన కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నారు. ఇప్పుడు తాజాగా హోదాకోసం ఆయన గుంటూరులో నిరాహార చేపట్టారు. ఈ దీక్ష నేపథ్యంలోనే ఆయన ఏపీ సీచంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రత్యేక హోదా...
టీఆర్ఎస్ పార్టీ మీద విమర్శలు గుప్పించడంలో తనకంటే సాటి ఎవ్వరూ లేరని టీటీడీపీ వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మరోసారి నిరూపించారు. నిత్యం కేసీఆర్, ఆయన కుటుంబసభ్యుల్ని టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేసే రేవంత్.. ఈసారి తెలంగాణ అసెంబ్లీలో...
ఎన్నికల సమయంలో ప్రత్యేక హోదా ఇస్తామని ఊరించిన బీజేపీ పార్టీ.. ఇప్పుడు అధికారం వచ్చిన అనంతరం దాని ఊసే ఎత్తడం లేదు. ఇటువైపు నుంచి ఏపీ అధికార పార్టీ ఒత్తిడి చేస్తున్నప్పటికీ.. కేంద్రం మాత్రం ఇచ్చేందుకు ససెమిరా అంటోంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా...
ఏపీకి ‘ప్రత్యేక హోదా’ కోసం వైకాపాధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖపట్టణంలో ‘యువభేరి’ సమరశంఖం పూరించారు. విశాక కళావాణి పోర్టు స్టేడియంలో జరిగిన ఈ సదస్సులో ఆయన ఏపీ సీఎం చంద్రబాబు, ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు చేశారు. హోదాపై బాబు...