Seven Indian sailors held in Yemen released హౌతీ రెబల్స్ చెర నుంచి భారతీయ నావికులకు విముక్తి.!

Seven indian sailors captured by yemen rebels released

Houthi Rebels, houthis, yemen houthis, malayalis in yemen, Indian sailors in Yemen, Indians in Yemen, yemen crisis, Houthi hostage, Kerala hostage in yemen, malayali hostages in yemen, Jai Shanker, Yemen, India, foreign affairs, international

Seven Indian sailors were among 14 foreigners released from the Houthi-controlled Yemeni capital of Sanaa, Oman's Foreign Minister Badr Albusaidi said. The Indian sailors and at least seven other people from different countries were held captive by Yemen's Houthi rebels after they seized a UAE-flagged merchant vessel over three months back.

హౌతీ రెబల్స్ చెర నుంచి భారతీయ నావికులకు విముక్తి.!

Posted: 04/25/2022 12:06 PM IST
Seven indian sailors captured by yemen rebels released

యెమెన్‌లో తీవ్ర సంక్షోభం చోటుచేసుకున్న తరుణంలోనూ భారత్ కు చెందిన ఏడుగురు నామికులు మూడు నెలల తరువాత ఇవాళ స్వేచ్ఛా వాయువును పీల్చుకున్నారు. హౌతీ నియంత్రణలో వున్న యెమెన్ రాజధాని సనా నుంచి మొత్తంగా 14 మంది విదేశీయులను విడుదల అయ్యారు. కాగా అందులో ఏడుగురు భారత్ కు చెందిన నావికులు ఉన్నారు. యూఏఈ జెండాతో కూడిన వాణిజ్య నౌక హౌతి తిరుగుబాటు దారులు స్వాధీనం చేసుకున్నారు. అందులో ప్రయాణిస్తున్న వారందరినీ తమ అదుపులోకి తీసుకుని నిర్భంధంలో ఉంచి విషయం తెలిసిందే.

మూడునెలల పాటు హౌతీ తిరుగుబాటుదారుల చేరలో బందీలున్న ఉన్న వారంతా విడుదలయ్యారు. యెమెన్‌ రాజధాని సనాలో ఆదివారం విడుదలైన 14 మంది విదేశీయుల్లో ఏడుగురు భారతీయ నావికులు ఉన్నారని ఒమన్‌ విదేశాంగ మంత్రి సయ్యిద్‌ అల్బుసైది పేర్కొన్నారు. మొత్తంగా కెప్టెన్ కార్లోస్ దేమాటా, మహ్మద్ జాషిమ్ ఖాన్, అయెనాచెవ్ మెకోనెన్, దీపాష్ మూటా పరంబిల్, అఖిల్ రేగు, సూర్య హిదాయత్ ప్రథమ, శ్రీజిత్ సజీవన్, మహమ్మద్ మున్వర్ సమీర్, సందీప్ సింగ్, ల్యూక్ సైమన్స్ మరియు అతని భార్య మరియు బిడ్డ, మౌంగ్ థాన్ విఎస్‌ఎస్‌జి వాసంశెట్టిని యెమెన్‌లో కస్టడీ నుంచి విడుదల చేశామని రు' అని అల్బుసైది ట్విట్టర్‌లో ద్వారా తెలిపారు.

విడుదలైన భారతీయులు ప్రస్తుతం ఒమన్ సంరక్షణలో ఉన్నారని వారిని సురక్షితంగా పంపుతామని ఆయన తెలిపారు. మూడు నెలల కిందట యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ వాణిజ్య నౌకను స్వాధీనం చేసుకున్న తర్వాత యెమెన్‌ హౌతీ తిరుగుబాటుదారులు భారతీయ నావికులతో పాటు దేశాలకు చెందిన వారిని బంధీలుగా పట్టుకున్నారు. కాగా ఏడుగురు భారతీయు నావికులను యెమెన్ సైనికులు విడుదల చేయడంతో భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రోఫెసర్ జైశంకర్ యెమెన్ కు ధన్యవాదాలు తెలిపారు. ఒమన్ దేశం చేసిన సాయానికి ఆయన ధన్యవాదలు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles