grideview grideview
  • Feb 02, 11:19 AM

    రైలులో పోకిరి పనిపట్టి. అరెస్టు చేయించిన హీరోయిన్

    కామాతురానాం నభయం నలజ్జ అన్నట్లుగా వ్వవహరిస్తున్నారు పోకిరీలు. వయస్సు పైబడుతున్న కొద్ది సమాజంలో పేరుప్రఖ్యాతుల కోసం శ్రమించాల్సింది పోయి.. తన కూతురు సమానమైన అమ్మాయిలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాకు ఓ నడివయస్కుడు. అంతే కొద్దిసేపు అనుకోకుండా జరిగిందని నిమ్మకున్నా.. అదే పనిగా...

  • Feb 02, 10:13 AM

    మహారాష్ట్రలోని సత్తారాలో భూకంపం.. పక్షం రోజుల్లో రెండోసారి..

    మహారాష్ట్రలోని ఇవాళ మరోమారు భూమి కంపించింది. మహారాష్ట్రోలని సత్తారా జిల్లా పట్టణ సమీపంలో తెల్లవారుజామున భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 3.4 తీవ్రతతో కూడిన ప్రకంపనలు నమోదైనట్టు భారత భూభౌతిక శాస్త్ర విభాగం వెల్లడించింది. కాగా, ఈ భూమి ప్రకంపనలతో కడపటి...

  • Feb 02, 10:11 AM

    అరుణ్ జైట్టీ బడ్జెట్ పై బాబా రాందేవ్ పెదవివిరుపు

    ఈ ఏడాది చివర్లోనే ముందస్తుగా సార్వత్రిక ఎన్నికలకు వెళ్తామని సంకేతాలను ఇచ్చిన తరుణంలో కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ పై ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికే విపక్షాలు ఈ బడ్జెట్ పూర్తిగా అంకెల గారడీ...

  • Feb 02, 09:59 AM

    4 వేల మందిని కాపాడిన బాంబ్ స్క్వాడ్

    హాంకాంగ్ పోలీసులు సుమారు నాలుగు వేల మంది ప్రాణాలు కాపాడారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో పేలకుండా పోయిన ఓ బాంబును నిర్వీర్యం చేశారు. దీంతో హాంకాంగ్ ప్రభుత్వం ఊపిరి తీసుకుంది. రెండో ప్రపంచ యుద్ధంలో హాంకాంగ్ లోని ఈ ప్రాంతం...

  • Feb 02, 09:33 AM

    తెలంగాణ డిప్యూటీ సీఎంకు తీవ్ర అస్వస్థత

    తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ గురువారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో ఉంచి సేవలు అందిస్తున్నారు. గుండె రక్తనాళాలు రెండు మూసుకుపోయినట్టు వైద్యులు...

  • Feb 01, 05:09 PM

    టీవీ సీరియల్ నిర్మాణ సంస్థ మాటున వ్యభిచారం..

    టీవీ సిరయల్స్ లో నటించే అవకాశం కల్పిస్తామని చెప్పిన ఓ టీవీ సీరియల్ నిర్మాణ సంస్థ తమ వద్దకు వచ్చే నటీమణులను నటనపేరుతో అఘాయిత్యాలకు పాల్పడి అమె వారిచేత బలవంతంగా వ్యభిచారం చేయిస్తుంది. ఇలా అనేక మందిని తమ గుప్పిట్లో పెట్టుకుని...

  • Feb 01, 03:53 PM

    వేతనజీవి కనరాని ఊరట.. ఎల్టీసీజీ పన్నుతో స్టాక్ మార్కెట్ల క్రాష్..

    పార్లమెంటులో ఐదోసారి కేంద్ర వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టిన కేంద్ర విత్తమంత్రి అరుణ్ జైట్లీ వేతన జీవులకు మాత్రం ఊరట కల్పించలేదు. తమ వ్యక్తిగత అదాయపన్నులో కొంతమేరకైనా ఊరటను కల్పిస్తారని అశించిన వేతనజీవులపై మోడీ ప్రభుత్వం కరుణను ప్రసరించలేదు. అధికారంలోకి వచ్చి...

  • Feb 01, 02:38 PM

    సెల్ ఫోన్లు, టీవీలు, టూత్ పేస్ట్, పాన్ మసాలా ప్రియం.. ఇంధనంపై పన్ను కుదింపు

    కేంద్ర బడ్జెట్ పై అన్ని వర్గాలు ఎంతో అశలు పెట్టుకోగా.. వాటిలో ఏ ఒక్కవర్గానికి కేంద్ర విత్తమంత్రి అరుణ్ జైట్లీ పూర్తి న్యాయం చేసే దిశగా అడుగులు వేయలేదన్న విమర్శలు వినబడుతున్నాయి. దేశంలోని అన్ని వర్గాలప్రజలపై ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రభావాన్ని చూపుతున్న...