విద్యుత్, నీటి విడుదల విషయంపై రెండు తెలుగరాష్ట్రాల మధ్య అగ్గిరాజుకున్న విషయం తెలిసిందే! ఈ విషయంపై మొన్న చంద్రబాబు తన వాదనను వినిపిస్తే.. అందుకు జవాబుగా నిన్న కేసీఆర్ తనదైన శైలిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇలా ఒకరికొకరు రెండు రాష్ట్రాల అధికార పార్టీలు ఆరోపణలు సంధించుకుంటున్నాయే తప్ప.. కలిసికట్టుగా సమస్యను మాత్రం పరిష్కరించడం లేదు. ఇక ఆ అధికార పార్టీలకు చెందిన ఇతర నాయకులు కూడా తమతమ వాదనలను వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వ సలహాదారు అయిన పరకాల ప్రభాకర్.. కేసీఆర్ పై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ సీఎం కేసీఆర్ విపరీత బుద్ధిని ప్రదర్శిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఏపీ సచివాలయంలో మీడియాతో మట్లాడిన ఆయన ఈ క్రమంలోనే...
-కృష్ణాబోర్డు వద్ద అన్ని జీవోలు పాటిస్తామని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఒప్పుకున్నాయని స్పష్టం చేశారు.
-తెలుగు ప్రజలను కేసీఆర్ తప్పుదోవ పట్టిస్తున్నారని తెలిపిన ఆయన... విపరీత బుద్ధిని ప్రదర్శిస్తున్నారని కేసీఆర్ పై మండిపడ్డారు.
-107 జీవోను విడుదల చేసినప్పుడు హరీష్ రావు మంత్రివర్గంలో వున్నారని గుర్తుచేశారు.
AS
(And get your daily news straight to your inbox)
Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more
Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more
Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more
Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more
Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more