* తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావును టీ. టీడీపీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి గురువారం కలిశారు. 17 లోక్సభ స్థానాలను అదే పేర్లతో 17 జిల్లాలు చేయాలని కోరారు.
* కొడంగల్ను మహబూబ్నగర్ జిల్లాలోనే ఉంచాలని, వనపర్తిలో కలపవద్దని విజ్ఞప్తి చేసినట్లుగా తెలియవచ్చింది. కొత్త ప్రభుత్వం హడావుడి నిర్ణయాలు తీసుకోవడం సరికాదని కేసీఆర్కు ఆయన సూచించారు.
* మొదటి హామీలోనే ప్రజలను మోసం చేశారని, రుణమాఫీపై పూర్తి వివరణ ఇవ్వాలని కోరినట్లుగా సమాచారం.
* తెలంగాణలో జిల్లాలు పెంచేటైట్లెతే సభలో పూర్తి స్థాయి చర్చ జరగాలని, ప్రతిపాదిత జిల్లాల వల్ల లాభం కంటే నష్టం ఎక్కువగా ఉంటుందని రేవంత్ రెడ్డి తెలిపారు.
* జిల్లాల పెంపు అంశంపై ఆయా జిల్లాల ప్రజాప్రతినిధులతో పూర్తి స్థాయిలో చర్చించాలని ప్రభుత్వానికి సూచించారు. ఈ అంశంలో అవసరమైన సూచనలను ఇవ్వడానికి టీడీపీ సిద్ధంగా ఉందని రేవంత్ రెడ్డి అన్నారు.
RS
(And get your daily news straight to your inbox)
Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more
Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more
Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more
Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more
Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more