grideview grideview
  • Dec 17, 04:01 PM

    ఏజెన్సీలో చలి పులి- విశాఖ పోర్టులో మోగిన సమ్మె సైరన్

    విశాఖ ఏజెన్సీలో పడిపోయిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉన్నాయి. సోమవారం కూడా లంబసింగిలో 2, చింతపల్లిలో 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొగమంచు వర్షాన్ని తలపిస్తోంది. లంబసింగి, జీకే వీధి, చింతపల్లి ప్రజలు 24 గంటలూ చలి మంటలు వేసుకుని జీవనం...

  • Dec 14, 07:58 AM

    టి-బిల్లును-దిగ్విజయ్ ను అడ్డుకుంటాం :మంత్రి బాలరాజు

    అసెంబ్లీకి తెలంగాణ ముసాయిదా బిల్లు వస్తే అడ్డుకుంటామని మంత్రి బాలరాజు స్పష్టం చేశారు. ఈరోజు ఉదయం జిల్లాలోని చైతన్య స్కూల్‌లో నిర్వహించిన నల్లసూరీడు నెల్సన్ మండేలా సంతాప సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాన మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల అభివృద్ధికి...

  • Dec 07, 01:01 PM

    కోడిగుడ్ల దాడి- బాధాకరం- పురంధేశ్వరి

    రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం అనుసరించిన తీరుపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాసినట్లు కేంద్ర మంత్రి పురంధేశ్వరి అన్నారు. హైదరాబాద్ లో ఈరోజు ఆమె మాట్లాడారు. విభజన తప్పదని తెలిసిన తర్వాత సీమాంధ్ర ప్రయోజనాలకోసం పట్టుబట్టినట్లు చెప్పారు. మంత్రిపదవికి తాను...

  • Nov 25, 03:37 PM

    విశాఖ తీరం వద్ద లెహర్ తీరం దాటే అవకాశం

    అండమాన్‌లో తుఫాన్ ఏర్పడిన నేపథ్యంలో కోస్తాలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేసినట్టు విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రంఅధికారి ఒకరు తెలిపారు. అన్ని పోర్టుల్లోనూ రెండో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. బంగాళాఖాతంలో లెహర్ తుఫాను కొనసాగుతోంది....

  • Nov 18, 03:36 PM

    ఆంధ్ర రాజదాని పై కిషోర్ చంద్రదేవ్ పోరాటం

    రాష్ట్ర విభజనకు సంబంధి రాష్ట్రానికి కేంద్రమంత్రులు భిన్న ప్రకటనలు చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందు నుంచి మద్దతు పలుకుతున్న కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగ చేయాలని కేంద్ర మంత్రుల బృందానికి నివేదిక సమర్పించారు. అలాకాని పక్షంలో తెలంగాణలో...

  • Nov 15, 02:52 PM

    సీఎం సభకు మంత్రి బాలరాజు గైర్హాజరు-చంద్రబాబే కారణం

    విశాఖజిల్లాలోని రంప చోడవరంలో ఈరోజు ఏర్పాటు చేసిన సీఎం కిరణ్ రచ్చబండ కార్యక్రమానికి మంత్రి బాలరాజు హాజరు కాలేదు. రచ్చబండ కార్యక్రమానికి ఎందుకు హాజరు కాలేదని మంత్రి బాలరాజును మీడియా ప్రశ్నించగా... తనకు సీఎం రచ్చబండ కార్యక్రమం ఉందని సమాచారం అందలేదని,...

  • Nov 12, 03:08 PM

    మాజీ జేడీ రాక – మంత్రి గంటా ఫైర్

    రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ అధిష్టానం ముందుకు వెళితే తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. విశాఖ జిల్లా భీమునిపట్నంలో రచ్చబండ ప్రారంభం అనంతరం ఆయన మాట్లాడారు. అధిష్టానం ఓట్లు, సీట్లు కోసమే రాష్ట్ర విభజనకు పూనుకున్నదన్న సంకేతాలు ప్రజల్లోకి...

  • Nov 08, 07:13 AM

    గంటా వర్సెస్ బాలరాజ్

    ఇప్పటి వరకు రాజకీయల గురించి పోటీ పడి తిట్టుకునే రాజకీయ నాయకులను మనం చూసే ఉంటాం. ఇప్పుడు మాత్రం క్రికెట్ కోసం పోటీ పడి తొడలు కొట్టుకుంటూ. రోడ్డేక్కిన రాజకీయ నాయకులు విశాఖాలో ఉన్న విషయం రాష్ట్ర ప్రజలకు తెలిసింది. ఒకరు...