టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్సీ పగ్గాలను ఇటీవలే విరాట్ కోహ్లీకి అందించిన మిస్టర్ కూల్ గా పేరొందిన మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన కెప్టెన్సీ రుచి ఎలాంటిదో ఇంగ్లాండ్ తో టీ20 సిరీస్ ల సందర్బంగా చూపించాడు. అటు బిసిసిఐ ప్రముఖులతో పాటు ఇటు జట్టు సభ్యులతో పాటు అఖిలభారత క్రికెట్ అభిమానులకు తెలియజేశాడు, అటు ప్రత్యర్థి ఇంగ్లాండ్ జట్టుకు చుక్కలను కనిపించేలా చేశాడు. అయితే ధోని అంటే అభిమానం ఉన్న విరాట్ కోహ్లీ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశాడు.
ధోని నుంచి అనేక అమూల్యమైన సలహాలు తీసుకుంటున్నట్లు చేప్పాడు. టీమిండియా పరిమిత ఓవర్ల క్రికెట్లో ధోనికి అపారమైన కెప్టెన్సీ అనుభవం ఉండటం వల్ల తాను టెక్నిక్స్ను సులభంగా నేర్చుకోవడానికి దోహదం చేస్తుందన్నాడు. దీంతో పాటు కీలక సమయాల్లో కెప్టెన్సీ ఎలా చేయాలి అనే టెక్నిక్ ను ప్రధానంగా ధోని నుంచి తెలుసుకుంటున్నాని తెలిపాడు. ఇది పరిమిత ఓవర్ల క్రికెట్. నిర్ణయాలు వేగంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఆ క్రమంలోనే ధోని సలహాలు తీసుకో్వడానికి వెనుకాడటం లేదన్నాడు.
క్లిష్ట సమయంలో వేగంగా నిర్ణయాలు తీసుకునే క్రమంలో ధోని ఎప్పుడూ సరైన నిర్ణయాలే తీసుకునేవాడని కోహ్లి తెలిపాడు. యజ్వేంద్ర చాహల్ బౌలింగ్ కోటా పూర్తైన తరువాత తాను నెహ్రాను బౌలింగ్ కు దింపాలనుకున్నానని, అయితే ధోని సలహా మేరకు బూమ్రా చేతికి బంతి ఇవ్వడం జరిగిందన్నాడు. చివరి మూడు బంతుల్లో బూమ్రా రెండు వికెట్లు తీయడంతో మ్యాచ్ తొందరగా ముగిసిపోయిందని కోహ్లి అన్నాడు. ఈ తరహా నిర్ణయాలు తీసుకునేటప్పుడు ధోనిని ఆశ్రయిస్తున్నట్లు కోహ్లి తెలిపాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more