మనవాళ్ళు విదేశాల్లో ఎలాగైనా మొదటి టెస్టులో గెలవాలని చాలా ప్రయత్నించారు. కానీ పరిస్థితులు, ఎంపైర్ల నిర్ణయాలు మనవాళ్ళకు అచ్చిరాలేదు. ఆడఆఢక మనవాళ్ళు బ్యాటింగులో విజ్రుంభిస్తే ఎంపైర్లు ఇచ్చిన కొన్ని తప్పుడు నిర్ణయాల వలన మ్యాచ్ ని కోల్పోవాల్సి వచ్చింది. భారత్ - న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి టెస్టులో విజయానికి 40 పరుగుల దూరంలో ఆగిపోయి ఓటమి పాలైన టీం ఇండియా ప్రదర్శన బాగానే చేసిన ఎంపైర్ నిర్ణయాల వల్లే ఓడి పోయిందనటంలో ఎటువంటి సందేహం లేదు.
టీ విరామానికి ముందు అజింక్య రహానే 18 పరుగుల వద్ద ఉండగా ఎల్బీడబ్ల్యుగా ఔట్ ఇచ్చాడు. కానీ ధర్డ్ ఎంపైర్ రిఫరీలో మాత్రం బాల్ బ్యాట్ కి తాకిందని లేలింది. అలాగే కెప్టెన్ ధోన్ వాగ్నర్ వేసిన షార్ట్ పిచ్ బంతిని ధోనీ ఎడ్జి చేసినప్పుడు అది స్టంప్స్ మీదకు వెళ్లింది. అయితే, అది నోబాల్ అని అనుమానం రావడంతో అంపైర్ స్టీవ్ డేవిస్ థర్డ్ అంపైర్ దృష్టికి తీసుకెళ్లాడు. టీవీ రీప్లేలలో వాగ్నర్ పాదం తెల్ల లైను దాటి పడినట్లు స్పష్టంగా కనిపించినా థర్డ్ అంపైర్కు మాత్రం ధోనీని పెవీలియన్ కి పంపించాడు. ఈ రెండు తప్పుడు నిర్ణయాల వల్లే భారత్ ఓడిపోయింది.
ఇక భారత భ్యాట్స్ మెన్స్ ధావన్ సెంచరీ (115) చేసినా, కోహ్లీ (69) పరుగులు చేసినా వీరి శ్రమంతా వ్రుధా అయ్యింది. ఏమైతేనేం ఈ పరాజయంతో ధోని ఖాతాలోకి విజయం అయితే రాలేదు కాదు... ఓ కొత్త రికార్డు మాత్రం వచ్చి చేరింది. విదేశాల్లో ధోని కెప్టెన్ గా 11 టెస్టులు ఓడింది. ఇన్ని టెస్టులు ఏ భారత కెప్టెన్ ఓడలేదు. ధోని పటౌడీ, అజహరుద్దీన్, గంగూలీలను మించి పోయాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more