దోసకాయ-కస్తూరి పుచ్చకాయ పానీయం
ఒక జ్యుసర్ లో దోసకాయ, కస్తూరి పుచ్చకాయ ముక్కలను వేసి జ్యూస్ తీయాలి. దీనికి అర స్పూన్ తేనే, చిటికెడు ఉప్పు కలపాలి. అంతేకాక దానికి కొంచెం జీలకర్ర, తాజా పుదీనా ఆకులను కూడా కలపవచ్చు. ఈ పానీయం శరీరానికి స్వస్థత, అధిక చెమట పట్టుట నుంచి నిరోధిస్తుంది.