మెగాపవర్ స్టార్ రాంచరణ్ తేజ టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకొని, స్టార్ హీరోల్లో ఒకరిగా కొనసాగుతున్నాడు. చరణ్ ఇటీవలే బిజినెస్ రంగంలోకి కూడా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ‘టర్బో మెగా’ పేరుతో ఓ ఎయిర్ వేస్ సంస్థను ప్రారంభించారు.
ఇందులో రాంచరణ్ తన స్నేహితుడు ఉమేష్ తో కలిసి భాగస్వామిగా వున్నారు. ఈ ఎయిర్ వేస్ కు ‘ట్రూ జెట్’ అనే పేరును ఖరారు చేసారు. ఇందులో భాగంగా గోదావరి పుష్కరాల సంధర్భంగా ఈ ఎయిర్ వేస్ ను ప్రారంభించనున్నారు. మొదటి ఎయిర్ వేస్ ను హైదరాబాద్ నుంచి రాజమండ్రి పంపనున్నట్లుగా తెలిసింది.
పుష్కారాల కారణంగా ప్రజల సౌకర్యార్థం చరణ్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిసింది. ఈ ఎయిర్ వేస్ గురించి చరణ్ త్వరలోనే అధికారికంగా అన్ని వివరాలను తెలియజేయనున్నాడు. చరణ్ హీరోగా ప్రస్తుతం శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more