కేరింత చిత్ర యూనిట్ కు శ్రీకాకుళంలో చేదు అనుభవం ఎదురయ్యింది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన తాజా చిత్రం ‘కేరింత’. సుమంత్ అశ్విన్, శ్రీదివ్య, తేజస్వీ, పార్వతీశం తదితరులు ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రానికి సాయికిరణ్ అడవి దర్శకత్వం వహించారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు.
ఈ చిత్రం ఇటీవలై విడుదలై మంచి టాక్ తో నడుస్తోంది. దీంతో చిత్ర యూనిట్ సినిమాను మరింత ప్రమోషన్ చేయడానికి ఇటీవలే టూర్ మొదలుపెట్టింది. ఇప్పటికే చాలా జిల్లాల్లో పర్యాటించిన ఈ చిత్ర యూనిట్ బుధవారం నాడు శ్రీకాకుళం చేరుకుంది. కానీ అక్కడ ‘కేరింత’ యూనిట్ చేదు అనుభవం ఎదురయ్యింది.
‘కేరింత’ చిత్ర యూనిట్ పై శ్రీకాకుళంలోని కొంతమంది ఏబివీపి విధ్యార్థులు దాడికి దిగారు. చిత్ర యూనిట్ పై కోడి గుడ్లతో దాడి చేసారు. ఈ సినిమాలో తమ శ్రీకాకుళం యాసను కించపరచారని వారు ఆరోపించారు. అయితే చివరకు దిల్ రాజు క్షమాపణలు చెప్పడంతో ఆ విధ్యార్థులు అక్కడినుంచి వెనుదిరిగారు.
video courtesy: ABN Telugu
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more