grideview grideview
  • Nov 26, 04:10 PM

    శంషాబాద్ విమానాశ్రయానికి ఎన్టీయార్ పేరు కోనసాగుతుంది..

    శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని దేశీయ టెర్మినల్‌ కు పెట్టిన ఎన్టీరామారావు పేరును ఎట్టి పరిస్థితుల్లో మార్చేది లేదని కేంద్రం తేల్చిచెప్పింది. పార్లమెంటు సమావేశాలు సాగుతున్న మూడవ రోజు కూడా ఈ అంశంపై సభలో కాంగ్రెస్, టీఆర్ఎస్ సభ్యులు అందోళన చేస్తూ నినదించారు....

  • Nov 26, 12:15 PM

    నాలుగేళ్ల బుడతడే.. అసాధ్యుడనిపించాడు..

    తొమ్మిదేళ్ల బుడతడే కానీ.. అసాధ్యుడనిపించాడు. చార్మినార్ గురించి టీచర్లు చెప్పిన పాఠం విన్న అతడు.. ఏకంగా చార్మినార్ ఎలా వుంటుందో చూడాలనుకున్నాడు. అంతే ఇంట్లో వున్న 65 వేల రూపాయలను జేబులో పెట్టుకుని.. ఎంచక్కా రైలు ఎక్కేశాడు. తన కోరికను నెరవేర్చుకోవడం...

  • Nov 26, 11:32 AM

    ఐఎస్ఐఎస్ నుండి తిరిగివస్తాం.. సాయం చేయండి..

    సిరియాలో జడలు విప్పుకుని కరాళానృత్యం చేస్తున్న ఐఎస్ ఐఎస్ తీవ్రవాదంపై అత్యంత సంపన్న తీవ్రవాద సంస్థ అంటూ మీడియాలో వస్తున్న కథనాలతో నిజమేననుకున్నారో.. ఏమో నలుగరు భారతీయ యువకులు అందులో చేరారు. డబ్బు సంపాదించాలనే దురాశకు తోడు తీవ్రవాదిగా చేతిలో తుపాకులు...

  • Nov 26, 09:29 AM

    వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ నటి స్వాతి

    వ్యభిచారం రొంపిలోకి దిగిన మరో సినిమా ఆర్టిస్టును పోలిసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ లోని మోతీ నగర్ లో తాజా ముఠా పట్టుబడింది. ఎస్.ఆర్. నగర్ పోలిసుల కథనం ప్రకారం.., మోతి నగర్ లోని జ్యోతి అపార్ట్ మెంట్ లోని ఓ...

  • Nov 26, 08:58 AM

    చంద్రబాబు విదేశీ పర్యటనలపై విచారణ జరపాలి..

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న విదేశీ పర్యటనలపై సమగ్ర దర్యాప్తు నిర్వహించాలని వైసీపీ పార్టీ డిమాండ్ చేసింది. రాజధాని నిర్మాణం కోసం పేదల మొదలకుని సంపన్నుల వరకు విరాళాలు సేకరిస్తున్న ముఖ్యమంత్రి.. రాజధాని నిర్మాణ విషయాన్ని పక్కన బెట్టి ప్రజాధనంతో విదేశీ...

  • Nov 26, 07:18 AM

    పాకిస్థాన్ నటి వీణామాలిక్‌కు 26 ఏళ్ల జలుశిక్ష..

    వ్యాంపు కార్యక్టర్లలో ఇమిపడిపోయి నటించడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా మంచి పాపులారిటీ సంపాదించుకున్న పాకిస్థాన్ సినీనటి వీణామాలిక్ కు కష్టాలు వచ్చిపడ్డాయి. దైవ దూషణకు పాల్పడిందన్న ఆరోఫణలపై విచారించిన పాకిస్థాన్ కోర్టు.. అమెకు 26 ఏళ్ల జైలు శిక్షను విధించింది. పాకిస్థాన్ నటిగా...

  • Nov 25, 09:20 PM

    భారత్ తో చర్చలకు సిద్దమని పాక్ వెల్లడి..!

    భారత్ తో చర్చలు జరిపేందుకు సిద్దంగా వున్నామని దాయాది దేశం పాకిస్థాన్ ప్రకటించింది. భారత్ తో శాంతి చర్చలు కోనసాగించేందుకు తాము సుముఖంగా వున్నట్లు పాకిస్థాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ వెల్లడించారు. ఈ మేరకు పాకిస్థాన్ మీడియా వెల్లడించింది. ఈ...

  • Nov 25, 09:18 PM

    శ్రీవారి కొండపై అన్యమత ప్రచారం చేస్తే కఠిన చర్యలు

    కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి దేవస్థానం అవరణలో కానీ, తిరుమల కోండపై గాని అన్యమత ప్రచారానికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. అన్యమత ప్రచారానికి పాల్పడేవారిపై కఠిన చర్యలు తప్పవని ఏఎస్పీ స్వామి హెచ్చరించారు....