భారతదేశమంతా భాజపాకు ప్రజల నుంచి ఎనలేని ఆదరణ వ్యక్తమవుతోందని గుజరాత్ ముఖ్యమంత్రి, 214 ఎన్నికల్లో భాజపా ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ అన్నారు. ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ నగరంలో జరిగిన భారీ ర్యాలీలో పాల్గొన్న ఆయన ప్రసంగించారు.
* కాంగ్రెస్ శుష్క వాద్దానాలతో గత 60 సంవత్సరాలుగా దేశ ప్రజలను మోసం చేస్తోంది.
* మధ్యాహ్నం భోజనంలో బాలల కిచ్చే ఆహారం కంటే తక్కువగా పెద్దలకు ఇచ్చేందుకు ఆహార భద్రతా పథకాన్ని కాంగ్రెస్ తీసుకువచ్చింది
* గుజరాత్ లో అన్నీ వర్గాలకు అభివ్రుద్దిలో ఫలాలు అందాయి.
* దేశంలో అన్ని మతాల వారు దేశాభివ్రుద్దిలో భాగస్వాములవాలి
* కాంగ్రెస్ ఎటువంటి ఎన్నికల హామీలను నెరవేర్చలేదు.
* విభజించు , పాలించు విధానాన్ని ఆంగ్లేయల నుంచినేర్చుకున్న కాంగ్రెస్ దేశ ప్రజల మద్య చిచ్చుబెట్టింది.
* ఉత్తర ప్రదేశ్ ను ఎస్పీ, బీఎస్సీ , కాంగ్రెస్ లు నాశనం చేశాయి.
* ప్రభుత్వాలు పేదల సంక్షేమం కోసమే క్రుషి చేయాలి.
* బంగారు పళ్లంతో భోజనాలు చేసేవారికి పేదవాళ్ల ఆకలి ఎలా తెలుస్తోంది అని కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ తీరుపై నిశిత విమర్శలు చేయటం జరిగింది.
* 2009 ఎన్నికల్లో ద్రవ్యోల్బణాన్ని తగ్గిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. గత ఐదేళ్ల లో ధరల పెరుగుదల నియంత్రణకు కాంగ్రెస్ ఎలాంటి చర్యలు చేపట్టలేదు.
* ధరల పెరుగుదలపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కానీ ఆమె కుమారుడు యువరాజు గానీ ఎప్పుడైనా వాచారం వ్యక్తం చేశారా?
* మీ పిల్లలు జీవితాల్లో వెలుగులు కావాలంటే మార్పును ఆహ్వానించండి. భాజాపాను ఆదరించండి.
* ఉగ్రగవాదంతో సంబంధమున్న అనేకమందిపై యూపీలోని ఎస్పీ ప్రభుత్వం కేసులు ఎత్తివేసింది.
* కేవలం ఒక్క సంవత్సరంలోనే యూపీలో 5 వేల మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు.
* యూపీలో అభివ్రుద్ది వుంటే ఉపాది కోసం ఇతర రాష్ట్రాలకు ఎందుకు వలస వెళుతారు.?
* బొగ్గు కుంభకోణానికి సంబంధించిన ఫైల్స్ మాయమయినట్లు ప్రభుత్వం చెబుతోంది.
* అయితే వాస్తవానికి అద్రుశ్యమయింది. కేంద్రం ప్రభుత్వమే.
* బాజాపా ఓటు బ్యాంకు రాజకీయాలకు దూరంగా వుంటుంది. అభివ్రుద్ది ద్వారానే ప్రజలను ఓట్లు అడుగుతుంది.
* రూ. 5, రూ12లోనే సంపూర్ణ భోజనం లభ్యమవుతుందని కొందరు కాంగ్రెస్ నేతలు ప్రకటనలు చేస్తారు. వారికి పేదల ఆకలి తెలుసా?
నరేంద్ర మోడీ కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేసుకోని .. ప్రజల్లోకి వెళ్లుతున్నారు. మోడీ అడిగిన ప్రశ్నలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎలాంటి సమాధానం చెబుతారో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more