డ్రగ్స్ కోరల్లో చిక్కితే జీవితం ఛిన్నాభిన్నం అవుతుందన్నది కాదనలేని సత్యం. మత్తుకు బానిసలైతే.. జీవితంలోని ఎన్నో మధురానుభూతులను వదులుకోవాల్సి వస్తుంది. కేవలం మత్తే జీవితం కారాదని ఇప్పటికే పంజాబ్ యువతకు ఉడ్తా పంజాబ్ సహా పలు చిత్రాలు కళ్లకుకట్టినట్లు చూపాయి. వీటి...
తల్లీ, బిడ్డల మధ్య ఉండే ప్రేమ, ఆనురాగం, ఆప్యాయత, అనుబంధం.. మాటల్లో చెప్పలేనిది. బిడ్లల కోసం తల్లులు ఎంతగా శ్రమిస్తారో అందరికీ తెలిసిందే. ఈ ఇద్దరి మధ్య బలమైన అనుబంధం మనుషులకు మాత్రమే పరిమితం కాదు.. అన్ని రకాల జీవరాశుల్లోనూ ఇదే...
సికింద్రాబాద్ లోని రూబీ లాడ్జ్ లో చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది. ఈ లాడ్జీ కింద సెల్లార్ లో ఎలక్ట్రిక్ స్కూటర్ల షోరూంలో ఈ బైకులు పేలి అగ్ని ప్రమాదం సంభవించడం.. బ్యాటరీల నుంచి విడుదలైన పోగ కమ్ముకుని...
సికింద్రాబాద్ లోని ఓ ఎలక్ట్రిక్ వాహన షోరూంలో సొమవారం రాత్రి సంభవించిన ఘోర అగ్నిప్రమాదంలో ఏడుగురు మృత్యువాత పడ్డారు. ఈ వాహన షోరూం పైనున్న రూబీ లాడ్జీలోని హోటల్ సిబ్బందితో పాటు గదులు తీసుకున్న అతిధిల్లో ఏడుగురు పర్యాటకులు మృతి చెందారు....
టెలీకమ్యూనికేషన్ రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులతో ప్రపంచప్రజల అందుబాటులోకి ఇంకా చెప్పాలంటే అరచేతిలోకి సోషల్ మీడియా వచ్చింది. ఈ సామాజిక మాధ్యమం ద్వారా ప్రజలు అనేక రకాల వైరల్ వీడియోలు చూశారు. కొన్ని వీడియోలు కడుపుబ్బా నవ్విస్తే.. మరికొన్ని వీడియోలు వీక్షకులను...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతిని మాత్రమే కొనసాగించాలంటూ ఆయా ప్రాంత రైతులు ఇవాళ్టి నుంచి మరో విడత మహాపాద్ర చేపట్టిన విషయం తెలిసిందే. అమరావతి సీఆర్డీఏ పరిధిలోని గ్రామాల రైతులు.. గతంలో తిరుమల తిరుపతికి పాదయాత్రగా వెళ్లి స్వామివారి దర్శనం...
ట్రాఫిక్ నగరం.. సారీ నరకం.. ఇది ఏ నగర ప్రజలకైనా షరామామూలే. అయితే మరీ ముఖ్యంగా దేశంలోని నాలుగు ప్రధాన నగరాల్లో ఈ సమస్య గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచింది. ఎందుకంటే ఆయా ప్రాంతాల్లో ఇది పెనుభూతం. అందులో...
దేశ ప్రజలందరకీ ఉచితంగా బ్యాంకు ఖాతాలను తెరుచుకునే సౌజన్యం కల్పించిన కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్రమోడీ సర్కార్.. అలోచనలతో బ్యాంకులకు పని భారం తీవ్రంగా పెరిగింది. అయితే బ్యాంకు ఖాతాలు లేనన్ని నాళ్లు కూడా బాగానే ఉన్న వీరిని ఖాతాలు తెరిపించి.. వారికి...