తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శనం కోసం వచ్చిన తనను టీటీడీ సిబ్బంది దారుణంగా అవమానించారని ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సినీ నటి అర్చన గౌతం ఆరోపించారు. తన నుంచి డబ్బులు తీసుకుని కూడా తనకు టికెట్ కేటాయించలేదని అమె అరోపణలు చేశారు....
27 ఏళ్లుగా దేశంలో తన నేరసామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ.. పోలీసులకు చిక్కకుండా తప్పించుకుంటూ. ఒకటికాదు రెండు కాదు ఏకంగా ఐదువేల కార్లును చోరిచేసిన కరుడుగట్టిన నేరగాడి గురించి మీకు తెలుసా.? నేరాలకు పాల్పడటమే కాదు సార్ లో సరసశృంగార రసాలు కూడా ఎక్కువే....
తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో సంభ్రమాశ్చర్యకర దృశ్యం కనువిందు చేసింది. అరుదైన దృశ్యాలు మెరుపు వేగంతో సంభవించి అదృశ్యమైవుతుంటాయి. కానీ ఇక్కడ అవిష్కృతమైన దృశ్యం ఏకంగా మూడు నిమిషాల పాటు కొనసాగింది. స్థానికులు ఈ అసక్తికర దృశ్యాలను తమ స్మార్ట్ ఫోన్లలో బంధించుకునేంత...
కంచె చేను మేసిన చందంగా తిన్న ఇంటి వాసలు లెక్కిపెట్టిన ఓ ఎస్బీఐ సీనియర్ ఉద్యోగిపై సీబిఐ కేసు నమోదు చేసింది. ఎస్బీఐలో క్యాషియర్గా పనిచేస్తున్న సదరు సీనియర్ ఉద్యోగి ఆ బ్యాంక్ శాఖ నుంచి ఏకంగా రూ. 5.23 కోట్ల...
జివ్హకో రుచి.. పుర్రెకో బుద్ది అంటారు పెద్దలు. ఈ మాట ముమ్మాటికీ నిజం. మన మధ్యలో ఉన్న ఎంతోమందిని గమనిస్తే ఒక్కోక్కరిదీ ఒక్కో విధానం. కొందరు జేబులో చిల్లి గవ్వ లేకపోయాని.. డాబులకు పోతారు. అప్పులు చేసి మరీ ఆర్భాటాలకు పోతారు....
చైనాలో భూమి తీవ్రంగా కంపించింది. నైరుతి చైనాలోని సిచువాన్ ప్రావిన్స్లోని లుండింగ్ కౌంటిలో సోమవారం భారీభూకంపం సంభవించింది. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12.25 గంటలకు రిక్టర్ స్కేల్పై 6.8 తీవ్రతతో భూప్రకంపనలు వచ్చాయని అధికారులు తెలిపారు. హిందూకుష్ పర్వతాల్లో భూకంప...
తెలుగు రాష్ట్రాలకు రానున్న నాలుగు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు వాతావరణ శాఖ ప్రకటన జారీ చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు...
కేంద్ర విమానయాన శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) వివిధ విభాగాల్లో అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. అర్హత కలిగినవారు ఆన్లైన్లో ఆ నెలాఖరు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక...