దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. ఇప్పటికే మూడో దశ కేసులు అక్కడక్కడా నమోదు కావడం.. అది మరింత వేగంగా.. మరింత తీవ్రంగా వుంటుందన్న వార్తల నేపథ్యంలో దేశ ప్రజలు తీవ్ర అందోళనకు గురవుతున్నారు. ఈ తరుణంలో కరోనా రెండో ధశ కేసులు కూడా తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుడం అందోళన కలిగిస్తున్నాయి. అయితే ఇండియాలో సెకండ్ వేవ్ ప్రభావానికి 2.5లక్షల మందికి పైగా చనిపోయినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఫస్ట్ వేవ్ తో పోలిస్తే దాదాపు లక్ష మందికి పైగా చనిపోయినట్లు సమాచారం. సెకండ్ వేవ్ కారణంగా మంగళవారం రాత్రి నాటికి 2.54లక్షలకు మించిపోయినట్లు రికార్డులు చెబుతున్నాయి.
మార్చి 1నుంచి వేవ్ ప్రారంభమైనట్లు లెక్కిస్తే.. ముందు వేవ్ కంటే 1.57లక్షలు ఎక్కువ రికార్డ్ అయ్యాయట. మొత్తం ఇండియాలో 4లక్షల 11వేల 435మృతులు సంభవించాయి. సెకండ్ వేవ్ సమయంలో పలు రాష్ట్రాల్లో కొవిడ్ మృతుల లెక్కలు పరిగణనలోకి రాకుండానేపోయాయి. కేసులు నమోదుకాకుండా ఉన్నప్పటికీ కొవిడ్ మృతుల సంఖ్య గతం కంటే ఎక్కువగానే ఉన్నాయి. సోమవారం ఒక్కరోజులోనే మధ్యప్రదేశ్ కొవిడ్ మృతుల సంఖ్య వెయ్యి 481. పది రోజులుగా ఈ సంఖ్య 9వేల 733గా ఉంది. మంగళవారం ఇండియాలో నమోదైన కొత్త కేసులు 39వేల వరకూ ఉంటే అంతకుముందు రోజు 30వేల 557మాత్రమే ఉన్నాయి.
మంగళవారం కరోనా మృతులు 624గా ఉండగా అంతకంటే ముందు రోజు 446 ఉన్నాయి. కేరళలో తాజా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24గంటల్లో 14వేల 539మంది ఇన్ఫెక్షన్ కు గురయ్యారు. మహారాష్ట్రలో 7వేల 243కొత్త కేసులు నమోదు కాగా జూన్ 28తర్వాత అత్యల్పంగా నమోదైనట్లు రికార్డ్ నమెదైంది. మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో కొత్త కేసుల సంఖ్య దేశం మొత్తంలో నమోదైన కేసుల్లో 55శాతంగా ఉంది. మహారాష్ట్రలో 196 కొవిడ్ మృతులు, కేరళలో 124మృతులతో మునుపెన్నడూ లేనన్ని కరోనా మరణాలు నమోదవుతున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more